విరూపక్ష దర్శకునితో నాగ చైతన్య సినిమా!

అక్కినేని వారసుడు నాగ చైతన్య, ప్రస్తుతం చందూ మొండేటి తో దర్శకత్వంలో తండేల్‌ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ చైతన్య చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో సాయి పల్లవి లీడ్‌ రోల్‌ లో నటిస్తుంది.

ఈ సినిమా తరువాత నాగ చైతన్య ఓ ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు సమాచారం. ఆ తరువాతి చిత్రం విరూపక్ష డైరెక్టర్‌ కార్తిక్‌ వర్మతో చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో రాబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ కి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా గురించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories