ఓటీటీలోకి మదరాసి!

కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ నటించిన తాజా సినిమా మదరాసి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో ఆయన సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా, సినిమాకు పేరు పొందిన దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండగా, తమిళ్ లో ప్రేక్షకులను ఆకట్టుకొని డీసెంట్ కలెక్షన్స్ సాధించింది.

ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకొని, నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసింది. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇక ఇప్పుడు ఓటీటీలో సులభంగా చూసే అవకాశం దొరకనుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories