చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం..

ఏపీలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో అర్థరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారు జామున మూడు గంటల వరకు పర్యటించారు. ఈ క్రమంలో ఆయన ఉన్నతాధికారులతో కలిసి ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది.

దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దానిని తిరిగి మామూలు స్థితికి తీసుకుని వచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories