రక్తపాతమే ఆయుధంగా..!

టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో ఒకరైన ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన రీసెంట్‌ సినిమా ఏదైనా ఉంది అంటే అది “మనమే”. . అయితే ఈ సినిమా తర్వాత శర్వానంద్ నుంచి మరిన్ని సినిమాలు రాబోతుండగా ఇన్ని రోజులు చాలా వరకు క్లాస్ గానే కనిపించిన శర్వా ఈసారి మాత్రం రక్తపాతంలో కనిపించనున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి మాస్ దర్శకుడు సంపత్ నంది కాంబో లో ఇపుడు సాలిడ్ అప్డేట్ ని మూవీ మేకర్స్ అందించారు. శర్వానంద్ కెరీర్ లో 38వ సినిమాగా అది కూడా ఒక వైలెన్స్ బ్లడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్న సినిమాలో శర్వానంద్ కనిపించబోతున్నాడు.

 ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నట్టుగా ఇప్పుడు తెలిపారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories