Netizens and the fans of the Bollywood King Khan are going gaga over a new video of their beloved Shah Rukh Khan in which the Jawan actor himself was seen with none other than the international music writer and singer Ed Sheeran.
Going into the details, Ed Sheeran, who is on his musical tour in the country met with Shah Rukh Khan. The duo not only posed together for the cameras but also mesmerized the fans as they recreated the actor’s popular signature dance pose in a recent video.
The Shape of You singer himself shared the video on his social media handles which is now going viral. Sharing the same, Ed Sheeran wrote-
“This is the Shape of Us. Spreading love together….”
It is known that Shah Rukh Khan’s signature arms stretched out pose is well popular among the fans as the Bollywood Badshah often gets requested to strike this pose even at public events. Now with this video, we can all say that not just the fans, but celebrities like Ed Sheeran also can’t help but pose along with the Dunki actor.
Speaking about Ed Sheeran, the English singer landed in Mumbai a couple of days earlier for his musical tour. While in the city of dreams, he met with many celebrities including Shah Rukh Khan, Ayushmann Khurrana, Armaan Malik, and others.
Coming back to Shah Rukh Khan, the actor is currently basking in the hat trick success of his recent films like Pathan, Jawan, and Dunki.
జనసేనాని పవన్ కళ్యాణ్.. తాను ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజులుగా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ సభకు పోటీ చేస్తారు అనే విషయంపై చర్చలు సాగుతూ ఉండగా.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. తాను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోనే ఉండడం అనేది.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జన సైనికులకు స్ఫూర్తినిచ్చే అంశంగా నిలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే అభిప్రాయమే పార్టీలో అందరికీ ఉండేది. అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తులను తుది దశకు తీసుకురావడానికి ఢిల్లీకి వెళ్లి అమిత్ షా ప్రభృతులతో చర్చలు జరిపిన నేపథ్యంలో.. కొత్త అంశం తెరమీదకు వచ్చింది. పవన్ కళ్యాణ్ ను ఎంపీగా పోటీ చేయాల్సిందిగా అమిత్ షా సూచించినట్లుగాను, ఎంపీగా గెలిచి వస్తే తప్పకుండా కేంద్రమంత్రి పదవి కట్టబెట్టి సముచితంగా గౌరవిస్తామని హామీ ఇచ్చినట్లుగాను ప్రచారం జరిగింది. సీట్ల సర్దుబాటు చర్చలలో పవన్ కళ్యాణ్ మూడు అసెంబ్లీ సీట్లను ఒక ఎంపీ సీట్లు కూడా త్యాగం చేశారు. అంతిమంగా మిగిలిన రెండు ఎంపీ నియోజకవర్గాలలో.. కాకినాడ నుంచి పవన్ బరిలో ఉంటారని విస్తృతంగా వినిపించింది. మరొకవైపు పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగాను, అలాగే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గాను కూడా బరిలో ఉంటారని కూడా గుసగుసలు వచ్చాయి.
ఈ విషయంలో సస్పెన్స్కు తరలించుతూ పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. ఎంపీ బరిలో నిలవబోయేది లేదని తేలు చేశారు. ఆయనను తొలిసారిగా శాసనసభకు పంపించే అవకాశం పిఠాపురం నియోజకవర్గానికి దక్కినట్లుగా అయింది. అయితే ఈ నిర్ణయం ద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా జనసైనికుల్లో పవన్ ఒక స్ఫూర్తిని నింపారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే, పవన్ కళ్యాణ్ కేవలం ఎంపీ బరిలో మాత్రమే నిలిచి ఉంటే.. ప్రత్యర్థులు తీవ్రమైన విమర్శలు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లుగా ఉండేది. అసెంబ్లీ బరిలో విపక్ష కూటమి గెలిచే అవకాశం లేదు గనుక, ఓటమి భయంతో పవన్ ఎంపీగా పోటీ చేస్తున్నారని ప్రత్యర్ధులు ఒక విషపు ప్రచారం సాగించేవారు. అలాంటి దుష్ప్రచారాలుకు అవకాశం లేకుండా పవన్ కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే ఇతర అభ్యర్థులకు, ఆయన కూడా తమతో పాటు ఉండటం అనేది గొప్ప నైతిక బలాన్ని అందిస్తుంది. . అలాగే ఎన్నికల సమరాంగణంలో జనసైనికులు అందరికీ కూడా ఉత్సాహాన్నిస్తుంది అని పలువురు అంచనా వేస్తున్నారు.
Former Chief Minister and presently BJP’s leader N Kiran Kumar Reddy attempts to contest from Rajampet Lok Sabha constituency is said to be blocked by his own younger brother N Kishore Kumar Reddy, who is contesting as TDP candidate from their native Pileru assembly constituency.
Though BJP is insisting for Rajampet Lok Sabha seat, as part of seat sharing with TDP, it was Kishor’s opposition making TDP supreme Chandrababu Naidu helpless to give his nod.
According to sources Chandrababu Naidu is convinced with the arguments put-forward by Kishor Kumar Reddy, opposing his elder brother contesting from Rajampet as BJP candidate. It was mainly due to the presence of a large number of Muslim voters in this constituency.
There are also a significant number of Muslim population in Peeleru constituency. It is learned that Kishore is worried if BJP contests from this Lok Sabha or any assembly segment in this area that will antagonize Muslim voters in total.
Already several TDP leaders are expressing apprehensions that alliance with BJP may put their party in defence in segments where Muslims voters are in significant numbers. According to an estimation, in about 40 assembly segments Muslims voters can influence poll results.
TDP leaders are fearing that BJP candidate in Rajahmundry will antagonize Muslims, who are in large numbers in Punganur, Pileru, Madanapalle and Thamballapalle assembly segments, which are part of Rajampet Lok Sabha constituency.
Though a large number of Muslims voted YSRCP in 2019 polls, now they have developed a grudge against chief minister YS Jagan Mohan Reddy and TDP leaders are hoping a large number of them will turn towards TDP this time.
TDP sources indicated that Chandrababu Naidu has suggested an alternate constituency for Kiran Kumar Reddy to contest in the elections. He suggested Rajahmundry would be suitable for him. Though Kiran Kumar Reddy is keen to contest from Rajampet, Naidu assured BJP leaders that he will personally convince Reddy in this regard.
However, BJP leadership is proposing to field state BJP President D Purandeswari from Rajahmundry Lok Sabha constituency. Though TDP suggested her to contest from Eluru, she seems to be not ready for it as there is no history of BJP winning from Eluru. BJP candidates had won from Rajahmundry earlier twice in 1998 and 1998.
Nitin Gadkari, Piyush Goyal, DK Aruna in BJP’s second list
The Bharatiya Janata Party (BJP) on Wednesday released its second list of 72 candidates for Lok Sabha elections. The saffron party has fielded Union Ministers Nitin Gadkari from Nagpur, Piyush Goyal from Mumbai North, former Haryana Chief Minister Manohar Lal Khattar from Karnal among others.
The second list includes six seats in Telangana. The party had already announced candidates for nine out of the total 17 seats and two more seats have to be announced. Only Khammam and Warangal candidates have to be finalised.
The party has fielded party national vice president DK Aruna from Mahabubnagar, Ex MLA M Raghunandan Rao from Medak , Azmeera Sitaram Naik from Mahabubabad, Shanampudi Saidireddy from Nalgonda, G Nagesh from Adilabad and Gomasa Srinivas from Peddapalli. Among them, Sitaram Naik, Saidireddy and Nagesh joined BJP from BRS only two days ago.
As expected, Adilabad sitting MP Soyam Bapu Rao was replaced by former BRS MP Nagesh. Surprisingly the Khammam seat also has been kept on hold though it is learnt that the party leadership has reportedly cleared the name of former MLA Jalagam Venkat Rao. Sources said the Warangal seat was kept on hold as the party was negotiating with former BRS MLA Aroori Ramesh. Former DGP T Krishna Prasad is in the race for the Warangal ticket.
Some of the prominent candidates include: Nitin Gadkari from Nagpur (Maharashtra), Piyush Goyal from Mumbai North, Harsh Malhotra from East Delhi, Rao Inderjit Singh from Gurgaon, former Karnataka Chief Minister Basavaraj Bommai from Haveri, Pankaja Munde from Beed, Anil Baluni from Garhwal, former Uttarakhand Chief Minister Trivendra Singh Rawat from Hardwar, and Tejasvi Surya from Bangalore South.
Union Ministers Pralhad Joshi from Dhawad, Anurag Singh Thakur from Hamirpur, and Shobha Karandlaje from Bangalore North are also in the list. In Maharashtra, 20 candidates have been announced, giving a clear message that seat-sharing differences have been settled in Mahayuti.
The party had released its first list of 195 candidates across 16 states and Union Territories on March 2. In its second list, the BJP has fielded candidates from Maharashtra, Karnataka, Uttarakhand, Gujarat, Himachal Pradesh, Tripura, Telangana, Delhi, Haryana and Madhya Pradesh.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహుముఖ వ్యూహంతో ఈ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని చూస్తోంది. ఏ పార్టీ అయినా సరే.. గెలుపుకోసం ఎన్ని వ్యూహాలను అనుసరించినా తప్పులేదు. కానీ వైసీపీ వారు ఫాలో అవుతున్న వ్యూహాలన్నీ కూడా కుట్రపూరితమైనవి, నేరపూరితమైనవి, వక్ర ఆలోచనలతో కూడినవి కావడం విశేషం. వైసీపీ వారు ఇప్పటికే ఎన్నికల పోలింగ్ రోజున అల్లర్లు సృష్టించడం ద్వారా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారానూ, పోలింగ్ ముందురోజు డబ్బు లిక్కర్ పంపిణీ ద్వారానూ గెలవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సమయంలో.. వాలంటీర్లను మేగ్జిమమ్ వాడుకోవడం ద్వారా కూడా ఎన్నికల్లో నెగ్గాలని వారు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగినట్లుగా వైసీపీ నాయకులు, అభ్యర్థులు వాలంటీర్లతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారికి తాయిలాలు ప్రకటిస్తున్నారు. లంచాలు, కానుకలు ఇస్తున్నారు. ఎన్నికల్లో సహకరించాలని, గెలిచిన తర్వాత మీకు మరిన్ని తాయిలాలు ఉంటాయని వారిని ఊరిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను అడ్డగోలుగా ఎన్నికల కోసం వాడుకోవడం అనే దుర్మారన్గం విచ్చలవిడిగా మారుతోంది.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల అరాచకాలకు పాల్పడుతూ వస్తున్నదో అనేక విమర్శలున్నాయి. రాష్ట్రంలోని ప్రజలందరి వ్యక్తిగత డేటాను సేకరించడం ద్వారా.. ప్రజల ప్రైవసీకి భద్రత లేకుండా ప్రభుత్వం అరాచకం సృష్టిస్తున్నదని, అందులో వాలంటీర్లు భాగస్వాములు అవుతున్నారని పవన్ కల్యాణ్ చాలాకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, ముఖ్యమంత్రితో సహా వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ.. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించడం గురించి వారంతా ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని, జగన్ మళ్లీ గెలవకపోతే పెన్షన్లు అందని, పథకాలు అన్నీ ఆగిపోతాయని ప్రచారం చేయాలంటూ ఊదరగొడుతూనే ఉన్నారు.
ఎన్నికల సీజను వచ్చేసిన తర్వాత వాలంటీర్లతో నాయకుల భేటీలు ఇంకా జోరందుకున్నాయి. రూపు మార్చుకున్నాయి. ఇప్పుడు వాలంటీర్లను ప్రలోభపెట్టడం ద్వారా తమకు అనుకూలంగా ఇంటింటికీ తిప్పి, ఓట్లు వేయించేలా ప్రచారం చేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం వాలంటీర్లకు ప్రతిచోటా వైసీపీ అభ్యర్థులు నగదు లంచాలు ఇస్తున్నారు. ఒక్కొక్క వాలంటీరుకు పదివేల వంతున లంచమిచ్చి వారిని ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేయాల్సిందిగా చెబుతున్నారు. వారికి సెల్ ఫోన్లు వంటి ఖరీదైన కానుకలు కూడా ఇస్తున్నారు.
ఇవంతా ఒక ఎత్తు అయితే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి వాలంటీర్లతో మీటింగు పెట్టుకుని వారందరికీ తలా పదివేలు కానుకలుగా ఇచ్చి మరో పనిని కూడా అప్పజెప్పారు. వాలంటీర్లకు జగన్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని.. అవసరమైతే ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు పంపిణీ కూడా చేయాల్సి ఉంటుందని పురమాయించారు. ఓట్ల కొనుగోలుకు వైసీపీ నాయకులు ఇంత బరితెగించి వ్యవహరిస్తుండడం, అందుకు వాలంటీర్లను వాడుకోవడం వివాదాస్పదం అవుతోంది.
తన కంచుకోట అయిన చీపురుపల్లిలో వైఎస్సార్సీపీ మంత్రి బొత్స సత్యనారాయణకు పోటీగా సరైన అభ్యర్థిని ఖరారు చేయడం తెలుగుదేశం పార్టీకి కష్టంగా కనిపిస్తోంది. 2004, 2009, 2019లో ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స అక్కడ కాపు సామాజికవర్గంలో ఉన్న బలమైన ఓటు బ్యాంకు కారణంగా గణనీయమైన ప్రభావం చూపుతున్నారు. 2014లో కిమిడి మృణాళిని చేతిలో ఓడిపోయిన ఆయన 2019లో టీడీపీకి చెందిన కిమిడి నాగార్జునపై నిర్ణయాత్మక మెజారిటీతో గెలుపొంది సీటును తిరిగి కైవసం చేసుకున్నారు.
టీడీపీ అంతర్గత సర్వే రిపోర్టుల ప్రకారం అదే ప్రత్యర్థిని పునరావృతం చేస్తే బొత్స మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. కాబట్టి, అదే సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా అతని గెలుపు అవకాశాలను భగ్నం చేయాలనుకుంటోంది. అందుకే, విశాఖపట్నం జిల్లాలోని వివిధ సెగ్మెంట్ల నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోస్తాంధ్రకు చెందిన శక్తివంతమైన నాయకుడు గంటా శ్రీనివాసరావుపై చంద్ర బాబు నాయుడు జీరో చేశారు. గంటా ట్రాక్ రికార్డ్ మరియు బలమైన ఆర్థిక స్థితి కారణంగా బొత్సకు తీవ్ర ప్రత్యర్థిగా ఉంటారని నాయుడు అభిప్రాయపడ్డారు.
కానీ, గంటా శ్రీనివాసరావు చీపురుపల్లికి మకాం మార్చేందుకు సుముఖంగా లేదు. ఆయన తన అభిప్రాయాన్ని పలుమార్లు నాయుడికి తెలియజేసి, ఈసారి భీమిలి నుంచి పోటీ చేయాలని కూడా ప్రతిపాదించారు. కానీ, ఆయనను బొత్సకు పోటీగా నిలబెట్టడంలో నాయుడు చాలా ప్రత్యేకంగా ఉన్నారు. మరోవైపు కిమిడి నాగార్జున తండ్రి, మరో టీడీపీ నేత కిమిడి కళా వెంకట్ రావు కూడా చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
బుధవారం ఉదయం గంటాతో మంతనాలు జరిపిన నాయుడు మరోసారి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే, గంటా పూర్తిగా ఒప్పుకోలేదు మరియు ఎటువంటి సమ్మతి ఇవ్వలేదు. వైజాగ్ నుంచి చీపురుపల్లికి మారడంపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కోరినట్లు సమాచారం. తాను వైజాగ్ నుంచి మారితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కేక్వాక్ కాదని గంటా భావిస్తున్నారు.
గంటా గట్టి నిర్ణయం తీసుకునే వరకు టీడీపీ నుంచి చీపురుపల్లి అభ్యర్థిపై అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి విపరీతంగా అహంభావం ఉంటుందని, తాను మోనార్క్ ని అనే భావనలో ఆయన ఉంటారని.. దగ్గరినుంచి గమనించిన వారు చెబుతుంటారు. ఆయనలోని అలాంటి వైఖరి వల్లనే.. ఆ పార్టీలో చేరిన అనేక మంది సీనియర్లు మనుగడ సాగించలేక నెమ్మదిగా నెమ్మదిగా తమ దారి తాము చూసుకున్నారనేది వారి అభిప్రాయం. అలాంటిది.. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం తన కొడుకు తో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇవాళ చేరడం అనేది వాయిదా పడినప్పటికీ రేపో మాపో చేరే అవకాశం ఉంది.
ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న వారికి ఒక ప్రధానమైన సందేహం కలుగుతోంది. ముద్రగడ పద్మనాభం.. తాను జగన్ తో ఎలాంటి బేరాలు కుదుర్చుకోకుండానే పార్టీలో చేరుతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. జగన్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రాష్ట్రమంతా తిరిగి వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తానని కూడా ముద్రగడ అన్నారు.
అయితే ఇక్కడే చాలా మందికి సందేహం కలుగుతోంది. జగన్ ఆలోచన సరళి తెలిసిన వారు.. ముద్రగడ అనుకున్నట్లుగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయడం సాధ్యమవుతుందా అని సందేహిస్తున్నారు. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి తానొక్కడు మాత్రమే మోనార్క్ గా ఉండాలని అనుకుంటారు. తానొక్కడు మాత్రమే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలని, గెలుపు దక్కితే అది తన వల్ల మాత్రమే ఉండాలని.. రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసేంతటి ప్రయారిటీ తనకు తప్ప మరొక నాయకుడికి ఉండనే కూడదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు.
ఆయన తన సభల్లో కూడా తన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ లేరని సెలవిస్తుంటారు. తాను తప్ప మరొక్కరు ఆ ప్రయారిటీతో ఉండకూడదని ఆయన భావన. దానిని తెలివిగా సమర్థించుకుంటూ.. రాష్ట్రంలోని ప్రజలందరూ వైసీసీ అభిమానులందరూ తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ఆయన చెబుతుంటారు. అలాంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం రాష్ట్రమంతా తిరిగి సభలు నిర్వహిస్తానని అంటే, ప్రచారం చేస్తానని అంటే జగన్ అనుమతిస్తారా? అనేది అనుమానం కలుగుతోంది.
ముద్రగడ పద్మనాభం తానేదో వైఎస్సార్ కాంగ్రెస్ ను ఉద్ధరించేస్తున్నానని అనుకుంటే అందుకు జగన్ అనుమతించడం ఉండదు. ముద్రగడను మించిన సీనియర్ నాయకులు ఎందరో, తాము జగన్ కు మార్గదర్శనం చేస్తాం అనే ఆలోచనలతో ఆ పార్టీలో అడుగుపెట్టి.. ఇవాళ పార్టీకి వెలుపల ఉన్నారు. ముద్రగడకు కూడా అలాంటి అనుభవం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ఈగోను, మోనార్క్ వైఖరిని టచ్ చేయనంత వరకు ముద్రగడ మనుగడకు ప్రమాదం లేదని, ఆ గీత దాటి ఆయన జగన్ కు మద్దతిస్తానని అనుకుంటే మాత్రం.. త్వరలోనే ఆ పార్టీనుంచి కూడా తట్టా బుట్టా సర్దుకోక తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.
తెలుగుదేశం జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2014లో పొత్తుల నాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు.. 2019లో దారుణమైన పరాభవం ఎదురైనప్పటికీ.. ఇప్పుడు తిరిగి పొత్తుల్లో ఉండడం వలన.. 2014 కంటె మెరుగైన ఫలితాలు సాధిస్తామనే ఆశ వారిలో ఉంది. దేశంలో మోడీ హవా పెరగడం, రామాలయం ప్రారంభించిన అనుకూల పరిస్థితులు అన్నీ కలిసి తమకు దక్కే స్థానాలు పెరుగుతాయని కోరుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో.. భారతీయ జనతా పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కోవర్టులు కొందరు.. పొత్తుల తర్వాత సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక సజావుగా ముందుకు నడవకుండా ఆటంకాలు సృష్టిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీ భారతీయ జనతా పార్టీలో తొలినుంచి రెండు గ్రూపులు ఉన్నాయి. మెజారిటీ గ్రూపు పొత్తుల్లోకి ఎంటరై పార్టీని కాపాడుకోవాలని, ఒంటరిగా వెళ్తే మరో పరాభవాన్ని మూటగట్టుకోవాల్సిందే అని వాదించే వర్గం. కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోవర్టులుగా గుర్తింపు ఉన్న మరి కొందరు నాయకులు మాత్రం.. పొత్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. తీరా పొత్తులు కుదిరిన తర్వాత, ఇన్నాళ్లూ పొత్తులనే వ్యతిరేకించిన జగన్ కోవర్టులు హఠాత్తుగా తెరమీదకు వచ్చి తమకు టికెట్ కావాలని మొండికేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఏ నేతలైతే తెలుగుదేశం, జనసేనలతో కనీస స్నేహసంబంధాలు కూడా లేకుండా ఇన్నాళ్లుగా మోనార్క్ లుగా వ్యవహరిస్తూ వచ్చిన వారు బరిలోకి దిగితే గనుక.. స్థానికంగా వారికి సహకరించడం అనేది తెదేపా, జనసేన నాయకులకు, కేడర్ కు చాలా అవమానకరంగా ఉంటుంది. సహకారం పూర్తిస్థాయిలో అందే అవకాశం తక్కువ. తమ పార్టీ ఓడిపోయినా పర్లేదు గానీ.. తెదేపా సహకరించలేదు అనే నిందలు వేయడానికి తామే రంగంలో ఉండాలని వారు కోరుకుంటున్నారు.
ఎమ్మెల్యే ఎన్నికల సీట్ల ఎంపిక విషయంలో కూడా అలాంటి మడతపేచీ ఎదురైంది.పలు నియోజకవర్గాల కోసం జగన్ కోవర్టులు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. తాము ఓడిపోయి, తద్వారా తెలుగుదేశం అధికారంలోకి రాకుండా చూడాలనే కుట్రాలోచనతో వారు పనిచేస్తున్నట్టు గుసగుసలున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలాంటి పరిణామాలను క్షేత్రస్థాయిలో ఊహించలేకపోతున్నారు. దాంతో తమ పార్టీ తరఫున ఏయే సీట్లు, అలాగే అబ్యర్థులు ఎవరు అనేది తేల్చడం కొంత ఆలస్యమయ్యేలా ఉన్నదని తెలుస్తోంది.
Tollywood actor Vishwaksen wears his heart on his sleeve. His public statements often trigger controversies and become a talking point in the media. Many a time in the past, he openly expressed his emotions and became a target for moviegoers. But, he never shies away from making critical comments during the release of his films.
His latest offering Gaami, which released last Friday, secured good word of mouth despite some drawbacks in the narration. Vishwaksen’s commendable performance, unique screenplay and stupendous technical values received rave reviews all over. The first weekend numbers are also impressive as the film turned out to be a profitable venture for buyers in many territories.
Unfortunately, Gaami didn’t receive accolades from any of the industry bigwigs in Tollywood. Though Prabhas and Rajamouli appreciated the pre-release teasers and trailers, neither of them watched the film and lauded the efforts of the team. Meanwhile, Malayalam film Premalu received plaudits from Mahesh Babu and Rajamouli.
This seems to have irked Vishwaksen and his team. During a press meet held in Hyderabad this evening, Vishwaksen took a subtle dig at the so-called industry celebs by saying that it would be nice if a few from Tollywood watched the film and said a couple of good words about the content and the hard work of the team which attempted to bring a path-breaking film for the audience.
Vishwaksen said Gaami is a result of six years of dedication and hard work. He vowed to continue doing content-oriented films that will click commercially.
కేవలం రాజకీయ నిర్ణయాలు, విధ్వంసమే పరమావధిగా పాలన సాగించడం మాత్రమే కాదు.. సంక్షేమ పథకాల ముసుగులో అయిన వారికి పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టడం మాత్రమే కాదు! కీలకమైన ఉద్యోగ నియామకాల్లో కూడా అరాచకత్వంతో వ్యవహరించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసింది. జగన్ ప్రభుత్వం చేపట్టిన గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలను చెల్లవంటూ కొట్టి పారేసింది. అసలు గ్రూప్ 1 నోటిఫికేషనే చెల్లకుండా పోతుందని హైకోర్టు తీర్పు చెప్పింది.
ఇంతకూ ఏం జరిగిందంటే..
2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం గ్రూప్ 1కు నోటిఫికేషన్ జారీచేసింది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించారు. నియామకాలు కూడా పూర్తయ్యాయి. సెలక్టయిన వారు ఇప్పుడు విధుల్లో ఉన్నారు. అయితే గ్రూప్ 1 ప్రశ్నపత్రాలను మూడుసార్లు మూల్యాంకనం చేశారని, అందువల్ల తొలుత ఓఎంఆర్ ను మూల్యాంకనం చేసినప్పుడు వచ్చిన ఫలితాలు పూర్తిగా మారిపోయాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును క్షుణ్నంగా విచారించిన న్యాయస్థానం .. పరీక్ష పేపర్లను రెండోసారి, మూడోసారి మూల్యాంకనం చేయడం అనేది చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఉద్యోగాల్లో ఉన్నవారినందరినీ వెనక్కు పంపి.. తాజాగా గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం ఎంపిక ప్రక్రియ అన్నీ కలిపి 6 వారాల్లోగా పూర్తిచేయాలని కూడా కోర్టు చెప్పింది.
ఇది జగన్ ప్రభుత్వానికి హైకోర్టునుంచి తగిలిన గట్టి దెబ్బ అనుకోవాలి. జగన్ సర్కారు తీసుకుంటున్న అనేక ప్రజావ్యతిరేక చట్ట వ్యతిరేక నిర్ణయాలు హైకోర్టు ఎదుట చాలా సందర్భాల్లో వీగిపోతూ వస్తున్నాయి. తమ దుందుడుకు నిర్ణయాలు బెడిసికొట్టిన ప్రతిసారీ.. తెలుగుదేశం మీద వారు నిందలు వేస్తుంటారు. తెదేపా వారే కోర్టుకు వెళ్లి.. తాము ప్రజలకు మంచి చేయాలనుకుంటే అడ్డుపడుతున్నారని ఆడిపోసుకుంటూ గడిపేస్తున్నారు. అయితే గ్రూప్ 1 వివాదం వేరు. ఇందులో నష్టపోయిన అభ్యర్థులే కోర్టుకు వెళ్లారు. జగన్ సర్కారు గ్రూప్ 1 ల ఎంపికలో చేసిన అరాచకాలు అన్నీ బయటకు వచ్చాయి. కోర్టు బ్రేకు వేసింది.
అదే సమయంలో.. జగన్ సర్కారు ఏకంగా గ్రూప్ 1 అభ్యర్థులు రాసిన 49వేల ఓఎంఆర్ షీట్లను మార్చేసిందని, తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి అరాచకంగా వ్యవహరించిందని ఆరోపించారు. నిరుద్యోగులను నిండా ముంచిందని అంటున్నారు. జగన్ సర్కారు ఉద్యోగాల భర్తీ ఏమాత్రం చేపట్టకపోగా.. చంద్రబాబు సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా నీరుగారిపోయేలా అరాచకాలు చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
అపరిమితమైన ప్రజాదరణతో తమను తాము నాయకులుగా నిరూపించుకుని.. తమ ప్రజాదరణకు తగినట్టుగా తమ పార్టీలో కూడా ప్రాధాన్యాన్ని పొందుతూ.. తాము ప్రభుత్వంలోకి వస్తే మంత్రిపదవులు కూడా పొందే విశిష్టమైన వ్యక్తులు కొందరు ఉంటారు. అలాగే, కేవలం కులాన్ని నమ్ముకుని, ఆ కులంలో పుట్టడం వల్ల మాత్రమే తమకు మంత్రి పదవులు కావాల్సిందేనని పట్టుబట్టి సాధించుకునే వారు కూడా ఉంటారు. ఈ రెండు కేటగిరీలు కాకుండా.. కేవలం నోరున్నది కదాని.. ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద అడ్డగోలుగా విరుచుకుపడిపోతూ.. అర్థం పర్థం లేని విమర్శలు, చవకబారు బురద చల్లుడు కార్యక్రమాలతో రెచ్చిపోతూ.. తమ అధినేత కళ్లలో సంతోషం చూడడమే లక్ష్యంగా బతుకుతూ.. అలాంటి ప్రతిభకు మంత్రిపదవులు, విలువ దక్కాలని కోరుకునే వారు కూడా కొందరుంటారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలను గమనిస్తే.. ఈ మూడో కేటగిరీకి చెందిన కొందరు సీనియర్ నాయకులకు గడ్డురోజులు దాపురించినట్లుగా కనిపిస్తోంది.
జగన్ సర్కారులో అలాంటివారు ఎవరున్నారా? అనే ప్రశ్న వచ్చినప్పుడు ముందు వరుసలో వినిపించే పేర్లలో అంబటి రాంబాబు, ఆర్కే రోజా తప్పకుండా ఉంటారు. ఆ ఇద్దరికీ టికెట్ దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు పార్టీలో చర్చగా ఉంది.
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబుకు టికెట్ ఇస్తే గనుక.. ఓడించి తీరుతాం అంటూ అక్కడి పార్టీ నాయకులు అంతా జట్టుకట్టారు. వారినందరినీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి మంతనాలు సాగిస్తున్నారు. అంబటి రాంబాబు నియోజకవర్గంలోని సొంత పార్టీ నాయకులను పట్టించుకోకుండా.. ఏకపక్షంగా అహంకారపూరితంగా వ్యవహరిస్తూ వచ్చారనే పేరుంది. ఆ నియోజకవర్గంలో అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా స్థానిక పార్టీ నాయకుల నిరసనలు కొన్నేళ్లుగా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని కొన్ని ఏళ్ల నుంచి ఆ గ్రూపులన్నీ చెప్పుకుంటూ ఉన్నాయి. అయినా అంబటి మాత్రం వారిని పట్టించుకోలేదు. తీరా ఎన్నికల సీజను వచ్చేసింది. ఆయన మీద వ్యతిరేకత ఇప్పుడు తారస్థాయికి చేరింది. పట్టించుకోకపోతే అంబటి ఓటమి తథ్యమయ్యే వాతావరణం ఏర్పడడంతో స్వయంగా జగన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన ఎన్ని రాజీమాటలు చెప్పినా పరిస్థితి మారకపోవచ్చునని, అంబటి రాంబాబుకు టికెట్ దక్కదని ఊహాగానాలు సాగుతున్నాయి.
అంబటి మాదిరిగానే రాజకీయ ప్రత్యర్థుల మీద నోరేసుకుని పడిపోవడంలో మంత్రి రోజా కూడా తనదైన ముద్ర చూపిస్తూ ఉంటారు. అత్యంత వెటకారంగా, వెకిలి తిట్లు తిడుతూ.. తద్వారా జగన్మోహన్ రెడ్డి ఆనందించేలా చేస్తుంటారు. ఆ రోజాకు కూడా ఇప్పుడు టికెట్ దక్కడం డౌటుగానే ఉంది. నగరి నియోజకవర్గంలోని నాయకులంతా ఆమెను వ్యతిరేకిస్తున్నారు. పంచాయతీ యథావిధిగా తాడేపల్లికి చేరుకుంది. మరి ఆమెను ఆడపడుచు అని చెప్పుకున్న జగన్.. వారిని బుజ్జగిస్తారా లేక రోజాకే టికెట్ నిరాకరిస్తారా అనేది వేచిచూడాలి.