Home Blog Page 806

దేవుడి దళారీలుగా, వైసీపీకి చందాలెత్తారా?

ఎంత గొప్ప అవినీతి పరులైనా.. అక్రమార్కులు అయినా.. దేవుడిని అడ్డు పెట్టుకుని తప్పుడు పనులు చేయడానికి కాస్త సంకోచిస్తారు. దేవుడు తమను క్షమించడని భయపడతారు. అక్రమాలకు పాల్పడినా కూడా కాస్త అదుపులో ఉంటారు. కానీ వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో జరిగిన అక్రమాల గురించి వింటే విస్మయం కలుగుతోంది. కలియుగ శ్రీమన్నారాయణుడిగా భక్తులు ఆరాధించే వేంకటేశ్వరుడని అడ్డు పెట్టుకుని.. టీటీడీ అధికారులు, ధర్మకర్తల మండలి మొత్తాన్ని వైఎస్పార్ కాంగ్రెస్ వసూళ్ల పర్వాన్ని నడిపించారని వినిపిస్తున్న ఆరోపణలు గమనిస్తే అసహ్యం పుడుతోంది.

తెలుగుదేశం పార్టీకి చెందిన మాల్యాద్రి, నీలాయపాలెం విజయకుమార్ లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను కలిసి టీటీడీలో గత అయిదేళ్లలో జరిగిన  అక్రమాల గురించి క్షుణ్నంగా విచారణలు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్ కూడా కాని ధర్మారెడ్డిని.. కేవలం తనకు అనుకూలంగా మెలిగే వ్యక్తి అనే ఉద్దేశంతో తొలుత తిరుమల జేఈవోగా ఉంచి, తర్వాత ఈవో బాధ్యతలు కూడా అప్పగించి.. జగన్మోహన్ రెడ్డి అపరిమిత దందాలకు పాల్పడ్డారని వారు ఆరోపణల్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బడా పారిశ్రామికవేత్తలకు దర్శనాలు చేయించడం ద్వారా ఏర్పడే సంబంధ బాంధవ్యాలను.. వైసీపీకి విరాళాలు సేకరించడానికి వాడారని కూడా  ఆరోపించారు.

శ్రీవాణి ట్రస్టు రూపంలోగానీ, ఇతరత్రా వ్యవహారాల్లో గానీ.. టీటీడీలో అయిదేళ్లుగా జరిగిన అక్రమాల గురించి ప్రజలకు అవగాహన ఉంది. వైవీసుబ్బారెడ్డి ఒక రేంజిలో టీటీడీ లో బాగోతాలకు తెరలేపితే.. ఆ తర్వాత ఛైర్మన్ అయిన భూమన కరుణాకర రెడ్డి.. తన కొడుకు అభినయ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఏకంగా దేవుడినే పణంగా పెట్టేశారు. దేవుడి సొత్తును విచ్చలవిడగా పంచిపెట్టేయడానికి ఏకంగా 1772 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించారు. వందల కోట్ల రూపాయలు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి దోచిపెట్టడానికి విపలయత్నం చేశారు. వీటితో పాటు అయిదేళ్లలో వైసీపీ నాయకులుగానీ, ఈవో ధర్మారెరడ్డి గానీ టీటీడీని అడ్డుపెట్టుకుని సాగించిన వ్యక్తిగత దందాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం వీటన్నింటి మీద సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ ఇప్పుడు కోరుతోంది. సరైన రీతిలో విచారణ జరిగితే.. దేవుడితో వ్యాపారం చేసిన వాళ్లు కటకటాల వెనక్క  వెళ్లకు తప్పదని ప్రజలు అంటున్నారు.

తెరలేపిన గంటల్లోనే దందా మొదలెట్టేశారు!

చంద్రబాబునాయుడు ప్రభుత్వం సోమవారం నాటినుంచి ఉచితంగా ఇసుక అందజేయనున్నట్టు ప్రకటించింది. లాంఛనంగా ఆరోజున ప్రారంభించారు. మంగళవారం నుంచి రెగులర్ గా ఉచిత ఇసుక విక్రయాలు ఉంటాయి. తవ్వకం- లోడింగ్ ఖర్చులు, సీనరేజీ చార్జీలు మాత్రం తీసుకుంటారు. అయితే.. ప్రభుత్వం పేదలకు తోడ్పాటు అందించాలని, రాష్ట్రంలో భవన నిర్మాణరంగం శరవేగంతో పరుగులు తీయడానికి వీలుగా ఈ ఏర్పాటు చేస్తే.. అప్పుడే కొనుగోళ్లలో దందాలు మొదలైపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా కొత్త ఇసుక విధానానికి సమగ్ర రూపకల్పన చేయనేలేదు. ఈలోగా తాత్కాలిక ఏర్పాటులో ఉన్న లొసుగులను వాడుకుని.. అక్రమదందాలు కొనసాగించడానికి పలువురు సిద్ధపడిపోయారు. గత అయిదేళ్ల పాటూ ఇసుక అక్రమ దందాలతో చెలరేగిపోయిన వారు.. వక్రమార్గాల్లో ఇప్పుడు కూడా అదే పని చేయడానికి ఎగబడుతున్నారు.

ఒక ఆధార్ కార్డు మీద రోజుకు 20 టన్నుల ఇసుకమాత్రం ఇస్తాం అని, ఆ మేరకు వచ్చి ఖర్చులు మాత్రం చెల్లించి ఉచితంగా తీసుకువెళ్లవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మంగళవారం తెల్లవారు జాము సమయానికే ఇసుక నిల్వ పాయింట్ల వద్ద పెద్ సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు బార్లు తీరిపోయాయి. ఎవరెవరివో ఆధార్లు, ఫోను నెంబర్లు తెచ్చి.. ఇసుక కోసం ఒత్తిడి చేస్తున్నారు. అసలు వారందరూ భవన నిర్మాణాలు చేస్తున్న వారేనో కాదో కూడా తెలియదు. వీరిలో చాలామంది ఇసుక తీసుకువెళ్లి.. అక్రమంగా పట్టణాల్లో బ్లాకులో అమ్ముకునే వారే అనే ప్రచారం కూడా నడుస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అక్రమార్కులు చెలరేగిపోతారని అంతా అంటున్నారు.
– బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉన్న వారికి ఆ భవనానికి అవసరమైన ఇసుక లెక్కవేసి ఆ మేరకు మాత్రమే ఇసుక సరఫరా చేయాలి.

– బిల్డింగ్ అప్రూవల్ తో ముడిపడి ఉన్న ఆధార్ నెంబరు ద్వారా మాత్రమే ఇసుక సరఫరాకు అనుమతించాలి.
– ఆధార్ నెంబరుకు లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ ద్వారా మాత్రమే డిజిటల్ రూపేణా నగదు చెల్లింపు జరగాలి.

–  బిల్డింగ్ అప్రూవల్ లేకుండా ఇసుక కోసం వస్తే ఒక ఆధార్ కార్డుకు రోజుకు 5 టన్నులకు మించి ఇవ్వకూడదు.
– అప్రూవల్ లేకుండా 5 టన్నులకు మించి ఇసుక కావాలని అడిగేవారికి ఇసుకను ప్రత్యేక ధరకు విక్రయించాలి.

ప్రభుత్వం కొత్త ఇసుక విధానం రూపొందించేప్పుడు.. ఇలాంటి కనీస జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వైసీపీ పాలనలో చెలరేగిన అక్రమార్కులు తమ దందాను ఇప్పుడు కూడా కొనసాగించకుండా ఉండాలంటే ఇలాంటి మరిన్ని జాగ్రత్తలు తప్పదంటున్నారు. 

Revanth offered Flowers To Chandrababu In Hyderabad, But Fired Him In Vijayawada

Telangana Chief Minister A Revanth Reddy seems to be in a very delicate situation where he has to balance between his `gratitude’ towards TDP chief and AP Chief Minister Chandrababu Naidu for giving a big lift in his early political career and `loyalty’ towards Congress high- command, as TDP is now in anti- Congress camp of BJP-led NDA.

He promptly responded to Chandrababu Naidu’s initiative to mutually discuss a decade long pending bifurcation issue between two states so as to find a solution. Only on Saturday evening, when Naidu came to his Praja Bhavan, along with his ministers and officials, he extended a warm reception offering them flower bouquets.

However, barely two days later on Monday evening attending former Chief Minister YS Rajasekhar Reddy’s 75th birth anniversary, organised by his daughter and APCC chief YS Sharmila in Mangalagiri, he went on full against Naidu.

In fact, he went to the extent of challenging Naidu stating that the NDA alliance government in Andhra Pradesh would be dethroned and the Congress would come to power in the 2029 elections. With possibilities of a bypoll in Kadapa, he said he would campaign in every lane and bylane of Kadapa and ensure that the Congress won.

The politically charged attack on Naidu saw Revanth Reddy saying that it was in fact the ‘BJP’ that was in power in Andhra Pradesh, with BJP standing for ‘Babu, Jagan and Pawan’. He claimed that they were all supporters of Prime Minister Narendra Modi.

He further declared that there is no opposition in Andhra Pradesh and only YSR’s daughter and APCC president YS Sharmila will be the voice of people and fight on behalf of the downtrodden.

Probably, this may be the first time that Revanth Reddy directly attacks TDP’s regime and TDP’s alliance with BJP. It may be recalled that TDP is the crucial supporter for the survival of Narendra Modi-led NDA government at the center.

However, Revanth Reddy asserted that  YSR’s last wish was to make Rahul Gandhi the Prime Minister of the country and urged Congress workers to strive hard to fulfill his last wish. Moreover, he also appealed to make YS Sharmila as the Chief Minister of the state in 2029.

Sharmila Presents Memento To Telangana CM Revanth Reddy

Andhra Pradesh Congress Committee (APPCC) president Sharmila presented a commemorative memento to Telangana Chief Minister Revanth Reddy during the 75th birth anniversary celebrations of YSR Congress Party in Andhra Pradesh. The YSR Jayanthi Sabha was organized by the Congress at CK Convention Centre in Mangalagiri.

The event was attended by prominent leaders including KVP Ramachandra Rao, Undavalli Arun Kumar, Telangana Chief Minister Revanth Reddy, Deputy Chief Minister Bhatti Vikramarka, and several Telangana ministers. Towards the conclusion of the program, Sharmila and KVP Ramachandra Rao also gifted a statue of Sri Venkateswara Swamy to the Telangana CM.

Minister Nadendla Manohar Initiates Price Reductions For Essential Commodities

Andhra Pradesh Civil Supplies Minister Nadendla Manohar convened a meeting today with wholesale traders, millers, and suppliers to address the pricing of essential commodities. Following the discussions, Nadendla announced a significant reduction in prices for items such as rice, toor dal, and steamed rice.

In the current open market, toor dal is priced at Rs 181 per kg, while rice and steamed rice are available at Rs 52.40 per kg and Rs 55.85 per kg, respectively. In a move to make these essential items more accessible to the public, Nadendla stated that special counters will be established at rythu bazaars to offer them at discounted rates.

Starting Thursday, toor dal will be sold at Rs 160 per kg, rice at Rs 48 per kg, and steamed rice at Rs 49 per kg through rythu bazaars. Nadendla Manohar also instructed joint collectors to oversee the implementation of these arrangements effectively.

తండ్రి విషయంలోనూ నిజాయితీ లేని జగన్

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు పరిపాలన సాగించారు. ప్రజలకు తాను ప్రొవైడర్‌ను, వారి కష్టాలను తన చేత్తో తుడిచి పెట్టేసే దేవుడిని అని ఆయన భావించుకున్నారు. విచ్చలవిడిగా డబ్బులు పంచారు. తన ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకున్న వాళ్ళందరూ కూడా తనకు విధేయులుగా ఉండాలని రుణపడి ఉండాలని వాళ్లు బతికినంత కాలం తనకే ఓట్లు వేస్తూ ఉండాలని ఆయన ఆశించారు. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా కలగన్నారు. ప్రజలతో ఏ ఒక్క మాట కూడా నిజాయితీగా మాట్లాడే అలవాటు లేని నాయకుడు జగన్. అలాంటి వైఖరి పర్యవసానంగానే ఆయనకి అత్యంత దారుణమైన ఓటమి ఎదురైంది. కనీసం తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా తన మాటలను చెప్పడం లేదు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన చేసిన ట్వీట్.. అనేకమంది వైఎస్ఆర్ నిజమైన అభిమానులను మనస్థాపానికి గురి చేసేలా ఉంది.

‘‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం  మాకు శిరోధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం.
 
మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి.’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. కానీ వైఎస్ పేరును తన ఓటుబ్యాంకుగా వాడుకోవడమే తప్ప, ఆయన మార్గాన్ని అనుసరించడంలో జగన్ కు చిత్తశుద్ధి ఉన్నదా? అనే సందేహాలుప్రజలకు కలుగుతున్నాయి.

వైయస్సార్ ను ఎంతమంది జయంతి రోజు గుర్తు చేసుకున్నారు- అనే సంగతి పక్కన పెడితే ఆయన చూపించిన మార్గాన్ని, క్రమశిక్షణను, కఠోర పరిశ్రమను తాను అనుసరిస్తానని జగన్ చెప్పడం కామెడీగా ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రతి ఉదయం తన క్యాంపు కార్యాలయానికి ప్రజలను అనుమతించేవారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించేవారు. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నంతకాలము ఏ పేదవాడిని దగ్గరకు కూడా రానివ్వలేదు. వైయస్సార్ విస్తృతంగా ప్రజల్లో తిరుగుతూ కార్యక్రమాలను నిర్వహించిన నాయకుడైతే.. జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కాడానికి ఊర్లు తిరుగుతూ.. ఆయన సభ అనేది ఒక ప్రజా కంటక వ్యవస్థగా, ప్రజలను భయపెట్టే వ్యవహారంగా మారడానికి కారకులయ్యారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజుల్లో.. తండ్రికి సన్నిహితులైన నాయకులందరినీ అందులో చేర్చుకుని- క్రమక్రమంగా అందరినీ పక్కన పెట్టారు. వైయస్సార్ తో ఆత్మీయ అనుబంధమున్న ఏ ఒక్కరూ తన పార్టీలో లేకుండా జాగ్రత్త పడ్డారు జగన్. ఇన్ని ఉదాహరణలు అనవసరం.. తన సాక్షి పత్రికలో వైఎస్ఆర్ చనిపోయినప్పటి నుంచి, పత్రిక లోగో పక్కనే వైయస్సార్ బొమ్మ కూడా ఉంచడం ఆయన అనుసరించిన జీవిత సత్యాలను సూక్తులు లాగా ఇవ్వడం పాటించేవారు. సాక్షి టీవీ లోగో వద్ద వైయస్సార్ బొమ్మను ఉంచేవారు. సరిగ్గా ఎన్నికలకు కొంతకాలం ముందు సాక్షి పత్రిక, టీవీ ఛానల్ రెండింటి మీద వైయస్సార్ ముద్ర అనేది లేకుండా చేశారు జగన్. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఉండే ప్రజాదరణకు అతీతంగా సంబంధం లేకుండా తననే దేవుడి లాగా ప్రజలు ఆదరించాలని ఆయన సాహసించారు. ప్రజలు ఎంత నీచమైన ఓటమిని కట్టబెట్టారో అందరికీ తెలుసు. తీరా తండ్రి జయంతి వచ్చేసరికి మాత్రం ‘మీ ఆశయాల సాధన మీరు చూపిన బాటలో నడవడం చేస్తాను’ అంటూ కల్లబొల్లి మాటలతో తన సోషల్ మీడియా ట్వీట్లను వండుతున్నారు జగన్మో హన్ రెడ్డి. ఓడిపోయినా సరే జగన్ నిజాయితీగా ఉండడాన్ని అలవాటు చేసుకోలేదని ప్రజలు అనుకుంటున్నారు.

మరీ కామెడీగా ఉన్న పిన్నెల్లి బొంకులు!

వినేవాడు ఎప్పుడూ చెప్పేవాడికి లోకువ అని సామెత. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు, సీఐ మీద హత్యాయత్నం చేసిన కేసుల్లో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి.. పోలీసుల విచారణలో, ఇదే తరహాలో, తలాతోకాలేని సమాధానాలు చెబుతున్నారు. ఆయనను రెండురోజుల పోలీసు కస్టడీకి హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. మాచర్ల పోలీసులు వెళ్లినప్పుడు తొలుత లోపలకు రానివ్వకుండా బయటే ఉంచేసిన జైలు అధికారులు, మళ్లీ కోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత అనుమతించారు. మొత్తానికి పిన్నెల్లిని పోలీసులు విచారించడం సాయంత్రం 7 వరకు సాగింది. అయితే ఆయన పోలీసుల ప్రశ్నలకు చెప్పిన సమాధానాలే కామెడీగా ఉన్నాయి. 
పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రానికి అసలు తాను వెళ్లనే లేదని, ఈవీఎంను పగలగొట్టనే లేదని, నంబూరి శేషగిరిరావు (అక్కడి తెదేపా ఏజంటు, ఎమ్మెల్యే దాడికి గురైన వ్యక్తి) ఎవరో తనకు తెలియనే తెలియదని.. విచ్చలవిడిగా పిన్నెల్లి పోలీసులతో అబద్ధాలు చెప్పడం గమనార్హం. తాను స్వయంగా బూత్ లోకి అనుచరుల సహా చొరబడి.. అక్కడి ఈవీఎంను దారుణంగా నేలకేసి పగలగొట్టి, రెండోసారి కూడా దాన్ని ఎత్తుకుని మళ్లీ పగలగొట్టిన వీడియో.. ఎంత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిపోయిందో స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా.. ఆ వీడియోలో తాను చాలా స్పష్టంగా కనిపిస్తున్నానని తెలిసినా కూడా.. పిన్నెల్లి అసలు పాల్వాయి గేటు వెళ్లనే లేదనే అబద్ధాలు చెబుతున్నారంటే.. అందుకు చాలా గుండె ధైర్యం, బరితెగింపు కావాలని విశ్లేషకులు భావిస్తున్నారు. 
తొలిరోజు విచారణలో పిన్నెల్లి పోలీసులకు ఏమాత్రం సహకరించలేదని వార్తలు వస్తున్నాయి. రెండోరోజు విచారణలో.. సీఐపై హత్యకు ప్రయత్నించిన కేసు గురించి పోలీసులు ఆయనను విచారించే అవకాశం ఉంది. అయితే ఆ దాడి కేసుకు సంబంధించి.. పిన్నెల్లి ఇంకెన్ని చిత్రమైన జవాబులు చెబుతారో చూడాలి. 
ఇవాళ్టి రోజుల్లో గూగుల్ ట్రాకింగ్ ద్వారా.. పాల్వాయి గేటుకు వెళ్లివచ్చిన తర్వాత.. వెళ్లలేదని చెప్పి తప్పించుకోవడం చాలా కష్టం. అంత టెక్నాలజీ పిన్నెల్లి కేసుకు అనవసరం. చాలా స్పష్టమైన.. ఈసీ ఏర్పాటుచేసిన సీసీ టీవీ ఫుటేజీ ఉంది. అందులో ఆయన ఈవీఎంను పగలగొట్టడం చక్కగా రికార్డు అయింది. ఆ వీడియో చూపించినా సరే.. పిన్నెల్లి అందులో ఉన్నది నేను కాదు నా డూప్ అని గానీ.. లేదా బాహుబలి రేంజి గ్రాఫిక్స్ తో ఏఐ టెక్నాలజీ తో ఫ్యాబ్రికేట్ చేసిన వీడియో అని గానీ చెప్తారేమో అని ప్రజలు నవ్వుకుంటున్నారు. 

Revanth Reddy’s comments intensifies debate about Jagan’s MP aspirations

Adding fuel to the ongoing speculations about YS Jagan resigning as Pulivendula MLA and contesting as Kadapa MP, Telangana Chief Minister and PCC chief Revanth Reddy made startling comments during his speech on the eve of 75th birth anniversary ceremony of YS Rajasekhar Reddy held in Mangalagiri by Congress party president YS Sharmila. 

Revanth Reddy opened up about the ongoing rumours and stated that he will campaign every corner of Kadapa district if a by-election for the Loksabha constituency is announced in the coming days and make sure Sharmila wins it with a thumping majority. His shocking comments sparked huge debate because rumours have been making rounds that Jagan is likely to resign as MLA and contest as MP in order to checkmate Naidu in Delhi. 

He predicted that YS Sharmila will become the Chief Minister of Andhra Pradesh and Rahul Gandhi will ascend to the throne of Prime Minister in 2029 without any doubt and promised to extend full support and cooperation to increase the hold of congress in Andhra Pradesh. 

Revanth Reddy attacked Chandrababu Naidu, Pawan Kalyan and Jagan Mohan Reddy by comparing their names to BJP. He said there is no opposition party in Andhra Pradesh as all three of them have a strong nexus with the centre. 

He said Sharmila is the true successor of Rajasekhar Reddy and her hardwork will pay off one day in future. He lauded Rajasekhar Reddy’s contribution to the united Andhra Pradesh and commended his decorum and decency against opposition parties when he was in power. 

మూడు రకాలుగా చంద్రబాబుకు జననీరాజనం!

చంద్రబాబునాయుడు ప్రభుత్వం తాము ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా ప్రజలకు ఉచితంగా ఇసుక అందించే విధానాన్ని ప్రారంభించారు. తెదేపా ప్రభుత్వం నూతన ఇసుక విధానానికి ఇంకా రూపకల్పన జరగాల్సి ఉంది. అది జరిగే వరకు ప్రస్తుతం ఇసుక నిల్వ పాయింట్లలో ఉన్న సుమారు 48 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించే ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇసుకకు ధర లేకుండా కేవలం తవ్వకానికి అయ్యే ఖర్చు, సీనరేజీ చార్జీలు, నిర్వహణ ఖర్చులు మాత్రమే ప్రజలనుంచి వసూలు చేస్తారు. మొత్తానికి జగన్ సర్కారు పాలన సమయంలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రజలకు ఊహించనంత చవకగా ఇసుక లభిస్తోంది. ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించి మూడు రకాలుగా ప్రజలు చంద్రబాబునాయుడుకు నీరాజనాలు పడుతున్నారు.
మొదటిది- ఇసుక ఉచితంగా ఇవ్వడం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ట్రాక్టరు ఇసుక సగటున 4-5 వేల రూపాయల ధర పలికేది. బ్లాక్ లో 6వేలకు మించి ఇసుక ట్రాక్టరు విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏడాదికి 870 కోట్లు ప్రభుత్వానికి లాభం వచ్చేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. ఆ మొత్తం ప్రభుత్వానికి వచ్చిన మాట నిజమే  గానీ, ఇసుక ముసుగులో ఏడాదికి యాభైవేల కోట్ల రూపాయల వరకు వైసీపీ నేతలు స్వాహా చేస్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబునాయుడు కొత్త విధానంలో ఒక ట్రాక్టరు ఇసుక కనిష్టంగా 800 రూపాయలకే దొరికే అవకాశం ఉంటుంది. బోట్ మెన్ లో నదిలోకి వెళ్లి తెచ్చే ఇసుక విక్రయించే ప్రాంతాల్లో మాత్రం ధర ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. జగన్ పాలనలో ఇసుక ధర కంటె ఇప్పుడు దాదాపు నాలుగోవంతు ధరకే ఇసుక లభించినందుకు జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
రెండోది- జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. కొత్త ఇసుకవిధానం తీసుకువస్తానంటూ.. సుమారు ఏడాది పాటూ ఇసుకసరఫరాను బంద్ చేశారు. అప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం మొత్తం స్తంభించిపోయింది. భవన నిర్మాణ కూలీలుగా జీవితాలు సాగించే వారిలో వందల మంది ఆకలిచావులు చచ్చారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు అలాంటి ఘోరం చేయలేదు. కొత్త ఇసుక విధానం తేవడానికి కసరత్తు చేస్తున్నారు గానీ.. అప్పటిదాకా విక్రయాలు స్తంభించకుండా.. ఉన్న 48లక్షల టన్నుల ఇసుకను ఉచితంగా అందించే ఏర్పాటును ప్రారంభించేశారు. 
మూడోది- జగన్ పాలన కాలంలో ఇసుక కొనుగోలుకు కేవలం నగదు చెల్లింపులు మాత్రమే ఉండేవి. డిజిటల్ పేమెంట్స్ అంగీకరించేవారు కాదు. కేవలం ఈ ఒక్క కారణం చేత.. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు సాగించిన దోపిడీని మొత్తంగా లెక్కకడితే.. ఏడాదికి 50వేల కోట్ల పైమాటే ఉంటుందని అంచనా. అయితే.. చంద్రబాబునాయుడు ఉచిత ఇసుక పంపిణీ విధానంలో కూడా వారు చెల్లించే కనీస చార్జీలను కేవలం డిజిటల్ రూపంలో మాత్రమే చెల్లించే వ్యవస్థ తెచ్చారు. దీనివల్ల దోపిడీలేని పారదర్శకత పెరిగింది. 
ఈ మూడు కారణాల చేత కొత్తగా తెచ్చిన ఉచిత ఇసుక విధానం విషయంలో చంద్రబాబును ప్రజలు కీర్తిస్తున్నారు. 

Siddharth Apologizes After Comments on Telangana CM’s on Drug Awareness video

Kamal Haasan and Siddharth’s much-anticipated film “Indian 2” is set to release on July 12, with the actors actively participating in promotional events. However, during a recent media interaction, both stars were questioned about recent comments made by Telangana Chief Minister Revanth Reddy. The Chief Minister suggested that actors should make a two-minute video against drugs to qualify for increased ticket prices for their films.

In response, Siddharth made some striking remarks. “I have acted in many Telugu films,” he said. “I was the first actor in Hyderabad to pose for hoardings with a condom in my hands, promoting safe sex. I believe in taking responsibility as an actor, and we will demonstrate our commitment whenever required.”

Siddharth also criticized the Chief Minister’s approach, stating, “It’s not correct for the CM to mandate that we must do something specific to get a benefit like increased ticket prices.” His comments quickly went viral on social media, sparking a debate among netizens. Some felt it was inappropriate for Siddharth to react to the Telangana CM’s request in such a manner.

Amidst the backlash, Siddharth posted a video apologizing for his remarks. He clarified that his intention was not to criticize Telangana CM Revanth Reddy and that his words had been misunderstood. Siddharth emphasized that he and his colleagues always support anti-corruption and anti-drug initiatives.