Home Blog Page 645

Centre To conduct census Next year, Lok Sabha seats Delimitation By 2028

The government is expected to begin the next census, an official survey of the country’s population, in 2025 after a four-year-long delay, sources said on Monday. The process will commence in 2025 and is expected to continue until 2026.

Following the Census, the delimitation of Lok Sabha seats will commence, and this exercise is likely to be completed by 2028, the sources added.

After the upcoming census, the cycle of the exercise will be altered. Traditionally, the census was held in the first year of a new decade. The last time this happened in 2011, the census was to be conducted in 2021. However, due to the Covid pandemic, the process was delayed. 

After this census, the cycle will be conducted in 2035, 20245, 2025 and further. The development comes amid the demands for caste census by several opposition parties. However, the reports suggest that no decision has been taken for the same.

The Central government is likely to introduce a sect survey in the census next year. It will be done within the established framework of categories- General, OBS, SC and ST.

The provision will provide the government with data on the sect-wise population, which is also a crucial aspect of India’s pluralist society. For example, Lingayats in Karnataka come under the general category but consider themselves to be a different sect. This sect-categorisation is prevalent in Indian society. 

Recently, the central deputation of Mritunjay Kumar Narayan, currently serving as Registrar General and Census Commissioner of India, was extended till August 2026. A 1995 batch IAS officer of the UP cadre, Narayan has held the key post under the Ministry of Home Affairs since 2020.

“The President is pleased to extend the central deputation tenure of Shri Mritunjay Kumar Narayan, IAS (UP:1995), Registrar General and Census Commissioner of India, Ministry of Home Affairs beyond 06. 12. 2024 for a period up to 04. 08. 2026 or until further orders whichever is earlier,” according to an official notification.

సగం టార్గెట్ రీచ్ అయినా మహాద్భుతమే!

చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధిలో ఎన్నడూ లేనంత గుణాత్మకమైన మార్పు చూపించాలని తపన పడుతున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఎంత ముందంజలో ఉన్నదో అందరికీ తెలుసు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలు కాబోతున్నాయి. అమరావతికి రైల్వేలైను కూడా మంజూరైంది. పోలవరం పనులు జనవరిలో ప్రారంభం అయితే.. ఈ అయిదేళ్లు పదవీకాలంలోనే తుదిదశకు వచ్చే అవకాశం కూడా ఉంది. రైల్వేజోన్ కు డిసెంబరులోనే పునాది పడనుంది. ఇలాంటి నేపథ్యంలో.. కేవలం ఇలాంటివి మాత్రమే కాకుండా.. రాష్ట్రంలోని యువతరానికి విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూడా చంద్రబాబునాయుడు చాలా గొప్ప కసరత్తు చేస్తున్నారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించాలనేది టార్గెట్ గా ప్రభుత్వం నిర్ణయించుకోవడం ఒక అద్భుతం.

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సూచనలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రుల కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీకి మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. కమిటీలో ఇంకా మంత్రులు టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, పి.నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ లు క ూడా ఉంటారు. భిన్న రంగాల్లో ఉద్యోగాల కల్పనకు గల అవకాశాలను పరిశీలించి, అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ కమిటీ సూచిస్తుంది.

ప్రెవేటు రంగంలో రాబోయే అయిదేళ్లలో విస్తారంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ రంగంలో దక్షిణాదిలోనే నెంబర్ వన్ గా ఏపీని తీర్చిదిద్దడానికి ఒకవైపు ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే పలు ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థలతో సంప్రదింపులు జరపడం ద్వారా.. వారి ప్రాజెక్టులను ఏపీలో ప్రారంభించేలా నారా లోకేష్ అంగీకారం తీసుకుని ఉన్నారు. విశాఖ ఐటీ హబ్ గా మారనుంది. నారా లోకేష్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తూ.. ఏపీకి వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిరోజూ అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇన్ని ప్రయత్నాలు జరుగుతుండగా.. 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం నిర్ణయించుకున్న టార్గెట్ కాగా.. అందులో కనిసం సగం టార్గెట్ రీచ్ అయినా సరే.. బాబు సర్కారు ఒక మహాద్భుతాన్ని సృష్టించినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయిదేళ్లు పదవీకాలంలో ప్రభుత్వ, ప్రెవేటు రంగాల్లో కలిపి పదిలక్షల ఉద్యోగాలు రావడం అంటూ జరిగితే.. యువతరం చంద్రబాబునాయుడుకు నీరాజనం పడుతుందని అంతా అనుకుంటున్నారు.

కేటీఆర్ చుట్టూ డ్రగ్స్ ఉచ్చు : ఏం సాధించారు?

తెలంగాణ ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు పోలీసుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నదని.. భారాస నాయకుల్లో ఎవరో ఆదివారం నాడు ఆరోపించారు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు పోలీసులు. బొద్దింకలు పేడపురుగులు మాత్రమే దొరికాయి. ఇలా బొద్దింకలు గట్రా ఉండడం.. పలానా పలానా సెక్షన్ల కింద నేరం అని ప్రకటించేసి.. ఆ మేరకు కేసులు నమోదు చేసేశారు. కానీ.. ఈ ఎపిసోడ్ ద్వారా ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావును డ్రగ్స్ ఉచ్చులో ఇరికించడానికి.. ఏ చిన్న ఆధారం దొరికినా సరే బిగించేయాలని తెలంగాణ ప్రభుత్వం చాలా గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

కేటీఆర్ బావమరిది రాజ్  పాకాల కు చెందిన ఫాం హౌస్ లో పార్టీ చేసుకుంటున్నారని తెలిసి ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దాడిచేశారు. అక్కడ ఉన్న వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. 12 మంది పురుషులకు డ్రగ్ టెస్టులు చేయిస్తే కేవలం ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. కొకైన్ తీసుకున్నట్టుగా తేలిన విజయ్ మద్దూరి.. తనకు కొకైన్ ను రాజ్ పాకాల ఇచ్చినట్టుగా చెప్పారని పోలీసులు అంటున్నారు. అంతకు మించి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అయితే అక్కడితో ఆగకుండా.. రాజ్ పాకాల నివాసం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ మీద కూడా పోలీసులు దాడి చేశారు. ఆయన విల్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. తలుపులు పగలగొట్టి మరీ లోనికి వెళ్లి సోదాలు నిర్వహించారు. విదేశీ మద్యం సీసాలు మినహా వారు కనుగొన్నది ఏమీ లేదు. డ్రగ్స్ దొరకనేలేదు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా డీజీపీకి ఫోను చేసి.. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తారని నిలదీస్తున్నప్పటికీ వారు పట్టించుకోలేదు. ఎన్ని సోదాలు చేసిన లిక్కర్ సీసాలు మాత్రమే దొరికాయి.

అయితే అసలు అది ఫాం హౌస్ కానే కాదని, ఆయన నివాసం ఉంటున్న ఇల్లు అని.. దీపావళి సందర్భంగా ఇంట్లో తన బంధువులను పిలిచి పార్టీ చేసుకుంటున్నారని, అలా పార్టీ చేసుకోవడం కూడా తప్పేనా అని కేటీఆర్ అడుగుతున్నారు. రాజ్ పాకాల విల్లాల వద్ద సోదాలకు వచ్చిన పోలీసుల్ని అడ్డుకున్న భారాస నాయకుల్ని అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ఇలా చాలా సుదీర్ఘమైన ఎపిసోడ్ నడిచింది. అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులే నవ్వులపాలు అయ్యారు. కేవలం లిక్కర్ సీసాలు పట్టుకోవడానికి ఇంత హడావుడి అవసరమా అని జనం నవ్వుకుంటున్నారు. కానీ డ్రగ్స్ విషయంలో కేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. ఈ పార్టీ తనిఖీలు, సోదాల్లో ఏమైనా దొరికి ఉంటే ఆయనను బుక్ చేయడానికి ప్రయత్నించారని అంతా అనుకుంటున్నారు. భారాస నాయకులు మరింత అలర్ట్ గా ఉ:డాలని అనుకుంటున్నారు.

‘వైఎస్సార్ హంతకులు’ ముద్ర ఎందరిపై వేస్తారు?

‘ఒక కుక్కను నువ్వు చంపదలచుకుంటే.. ముందుగా దాని మీద పిచ్చిది అనే ముద్ర వేయి’ అని ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. రాజకీయ నాయకులు ఈ సిద్ధాంతాన్ని చాలా చక్కగా ఫాలో అవుతుంటారు. తమకు కిట్టనివాళ్ల మీద ఒక రకమైన అసమర్థత ముద్ర వేసేసి.. ఆ తర్వాత వారి పతనానికి ఇతర మార్గాలు వెతుకుతుంటాు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు అదే తరహా సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. తనకు ఎవరు నచ్చకపోయినా సరే.. తన తండ్రి వైఎస్సార్ ను చంపించింది వారే అని ప్రచారం చేయడమే ఆ టెక్నిక్ అన్నట్టుగా ఆయన వ్యవహారం సాగుతోంది.

కాంగ్రెసు పార్టీ పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి తాజాగా మాట్లాడుతూ జగన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ కు డబ్బు పిచ్చి, అధికార పిచ్చి ఉన్నాయని వాటికోసం ఎంతకైనా దిగజారతారని తులసిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఉన్నారని గతంలో జగన్ ఆరోపించిన వైనం ఆయన గుర్తుచేశారు. వైఎస్ అభిమానులను రెచ్చగొట్టడంతో వారు రిలయన్స్ ఆస్తులపై దాడులు నిర్వహించి విధ్వంసం చేశారన్నారు. జగన్ గతంలో వైఎస్ఆర్ ను చంపించింది.. రిలయన్స్ అంటూ ఆరోపించిన మాట వాస్తవం. అయితే తమాషా ఏంటంటే.. అదే జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుంగు అనుచరులు ఇప్పుడు.. వైఎస్ఆర్ ను చంపించింది- కాంగ్రెస్ పార్టీ మరియు చంద్రబాబు అని ఆరోపిస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న అత్యంత లేకి రాజకీయ ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు.

తమాషా ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న ప్రజాదరణ ఆయన మరణం పట్ల ఉన్న ప్రజల్లోని సానుభూతి తప్ప.. తన రాజకీయ భవిష్యత్తుకు మరొక ఆధారం లేనేలేదని ఇప్పటికీ నమ్ముతున్నారు. అందుకే ఆయన ఇప్పుడు వైఎస్ మరణం అంశాన్ని హత్యగా రంగు పులుముతూ ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు.
తల్లిని కోర్టుకీడ్చిన జగన్ తీరుపై విరుచుకు పడుతున్న షర్మిలకు సమాధానం చెప్పలేక తన అనుచరుల్ని ఆమె మీదికి ఉసిగొల్పుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ ను చంపించిన కాంగ్రెస్ మరియు చంద్రబాబుతో దోస్తీకట్టి షర్మిల పనిచేస్తున్నారంటూ చవకబారు ఆరోపణలు చేశారు. అసలు వైఎస్ మరణానికి కాంగ్రెసు పార్టీకి లేదా, చంద్రబాబునాయుడుకు సంబంధం ఎలా ముడిపెట్టగలరో వారికే అర్థం కావాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి.. తనకు ఎప్పుడు ఎవరు గిట్టకపోతే.. వారి మీద తండ్రిని చంపించారనే ముద్ర వేస్తూ బతకదలచుకున్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 

జగన్ ఓవరాక్షన్ : సరస్వతి కంపెనీకే ఎసరు?!!

తల్లికి రాసిఇచ్చిన షేర్లను వెనక్కు తీసుకోవడానికి.. ఆ గిఫ్ట్ డీడ్ ను రద్దు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం ద్వారా.. తన గొయ్యి తానే తవ్వుకున్నారా? ఈ వ్యవహారం ఆయన రాజకీయ భవిష్యత్తుకు చేస్తున్న చేటు సంగతి అటుంచితే.. అటు సరస్వతి పవర్ కంపెనీని కూడా ముంచేయనున్నదా? అనే అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. సరస్వతీ పవర్ అనే సంస్థను అడ్డుపెట్టుకుని ఎన్నిరకాల దందాలకు, వక్రమార్గాలకు పాల్పడ్డారో అవన్నీ ఇప్పుడు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ సంస్థ భవిష్యత్తు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతోంది.

సరస్వతీ పవర్ సంస్థకు జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీ దాదాపుగా 1500 ఎకరాల పైచిలుకు భూములను కొనుగోలు చేసింది. అయితే వారి ఆధీనంలో ఉన్న మొత్తం భూముల్లో ఇంకా కొంత మేర ప్రభుత్వ భూములు, కొండలు, వాగులు, వంకలు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటన్నింటిపై క్షుణ్నంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ భూములు ఏమైనా ఉన్నాయేమో అనే దిశగా అధికార్లతో సర్వే నిర్వహింపజేశారు. అయితే అటవీ భూములు లేవని ఎమ్మార్వో తేల్చిచెప్పారు. ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు, కొండలు ఉన్నాయో లేదో తేలాల్సి ఉంది. అలాంటివి ఉండి వాటిని ప్రభుత్వం సరస్వతి సంస్థకు కేటాయించి ఉంటేగనుక.. ఇప్పుడు వివాదం మళ్లీ మరోదారి పడుతుంది,
ఒకవైపు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వంటి వారు.. సరస్వతి సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేయాలనే డిమాండ్ తెరమీదికి తెస్తున్నారు. వారి భూములతో పాటు, కంపెనీ నడవడానికి కేటాయించిన నీటి కేటాయింపులను కూడా రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అలాగే గనుల లీజు తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేయాలనే డిమాండ్ ప్రబలంగా వినిపిస్తోంది. ఈ అనుమతులన్నీ పొందడంలో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ, తాను ముఖ్యమంత్రి అయ్యాక గానీ.. ఎన్ని రకాలుగా అడ్డదారులు తొక్కారో అంతా వెలుగులోకి వస్తోంది. ఇప్పుడున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆ అనుమతులన్నీ రద్దు చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే సరస్వతి కంపెనీ విలువ ఎందుకూ పనికి రాకుండా పోతుంది.

జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ కు వెళ్లకుండా ఉంటే.. ఈ కంపెనీ మీద ఎవ్వరి దృష్టి పడి ఉండేది కాదని.. ఆయన అనవసరంగా తన నెత్తిన తానే చెత్త వేసుకున్నారని.. అసలు కంపెనీ భవిష్యత్తునే ప్రమాదంలో పడేశారని రాజకీయ వర్గాల్లో ఒక వాదన వినిపిస్తోంది.

ఏ1.. సగం చెప్పారు.. సగం దాచారు!

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి ఏ1 పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో కొన్ని విషయాలు వెల్లడించారు. కొన్నింటిని దాచారు. ఒక్క విషయంలో మాత్రం ఈ కేసులోని నిందితులు అందరూ ఒకే మాట మీద ఉండడం ముచ్చట గొలుపుతున్న సంగతి. ‘విచారణ నిమిత్తం మీ ఫోను ఇవ్వండి’ అని అడిగితే మాత్రం.. నిందితులు అందరూ ఇంతెత్తున ఎగిరిపడుతున్నారు. వాళ్లు ఫోను ఇవ్వకపోవడం వల్ల సాక్ష్యాలు దొరక్కపోవచ్చు. కానీ వ్యవహారం మొత్తం ఫోన్ల పురమాయింపుల మీద నడిచిందని.. ఎలాంటి విధ్వంసానికి కుట్రరచన జరిగిందో సమస్తం పెద్దనేతల పురమాయింపు మీదనేనని తెలిసిపోతోంది.
తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో ఏ1 నిందితుడు పానుగంటి చైతన్య సీఐడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూంలంలో పానుగంట చైతన్య కొన్ని కీలక విషయాలను వెల్లడించినట్టుగా తెలుస్తోంది. గొప్ప ట్విస్టు ఏంటంటే.. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడిచేసి విధ్వంసం సృష్టించాలనేది మాత్రమే అతనికి ఆరోజున అందిన ఎజెండా! ఎందుకు దాడిచేస్తున్నామో కూడా అతనికి తెలియదు. తెలుగుదేశానికి చెందిన పట్టాభి- జగన్మోహన్ రెడ్డిని ఏం అన్నారో కూడా తనకు తెలియదని పానుగంటి చైతన్య పోలీసులకు చెప్పారు. మనం అభిమానించే నాయకుడు జగన్ ను తెదేపా నాయకుడు పట్టాభి తిడితే సైలెంట్ గా ఉన్నావేంటి అని పార్టీ ముఖ్యనేతలు రెచ్చగొట్టి తెదేపా ఆఫీసుపై దాడికి పంపినట్లుగా మాత్రం సీఐడీ పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తోంది.

అలా రెచ్చగొట్టింది ఎవరు? దాడికి పురమాయించి పంపింది ఎవరు? అంటే మాత్రం చైతన్య పెదవి విప్పడం లేదు. అప్పట్లో వారు పార్టీలో ప్రభుత్వంలో పెద్దపవుల్లో ఉన్నవారంటూ సమాధానం దాటవేసినట్టు తెలుస్తోంది. పానుగంటి చైతన్య మూడురోజుల కస్టోడియల్ విచారణ ఆదివారం ముగిసింది. దాడి చేసినందుకు తనకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది.

అయితే ఫోను విషయానికి వచ్చేసరికి అందరు నాయకులు ఎలాంటి సమాధానాలు చెబుతున్నారో అదే జవాబు చైతన్య కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ‘ఆ ఫోను ఇప్పుడు వాడడం లేదు. ఎప్పుడో మార్చేశాను. ఎక్కడ ఉందో కూడా తెలియదు. అసలు నా ఫోనుతో మీకేం పని? కోర్టు ఆదేశిస్తే మాత్రం ఆ ఫోను అప్పగిస్తా’ వంటి జవాబులే చైతన్య కూడా చెప్పారు. లేళ్ల అప్పిరెడ్డి నుంచి సజ్జల రామక్రిష్ణారెడ్డి దాకా అందరూ ఇదే జవాబులు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. మొత్తానికి వైసీపీలో, ప్రభుత్వంలో పెద్దలే రెచ్చగొట్టి దాడికి పురమాయించారని సగం నిజం చెప్పిన చైతన్య.. వారు ఎవరు అనే సగం నిజాన్ని మాత్రం దాచినట్టుగా కనిపిస్తోంది. 

వైఎస్ షర్మిలకు అదనపు భద్రత!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తీవ్రమైన వైరం పెట్టుకున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అదనపు భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె స్వయంగా అడగకపోయినప్పటికీ.. ప్రభుత్వం అదనపు భద్రత కల్పించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద ఆమె డైరెక్టుగా యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో.. ఆమె భద్రత ప్రశ్నార్థకంగా మారిందనే సందేహం ప్రజల్లో ఉంది. పలువురు నాయకులు కూడా ఆమెకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోని పిల్లలిద్దరి తగాదా ఇప్పుడు కేవలం ఆస్తి తగాదా రూపంలో లేదు. ఒకరి వలన మరొకరు పరువు ప్రతిష్ఠలకు వ్యాపారాలకు కూడా తీవ్రమైన దెబ్బ పడే పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒకరి గురించి మరొకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకుంటూ ఉన్నారు. స్థూలంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి .. రాష్ట్రంలో మొన్నటిదాకా అధికారం వెలగబెట్టిన ఒక అతిపెద్ద పార్టీ యొక్క అండ కనిపిస్తోంది. అందుకే ఆయనను షర్మిల చిన్న మాట అంటే చాలు.. బోలెడు మంది వైసీపీ నాయకులు ఆమె మీద విరుచుకుపడిపోతున్నారు.
మరో వైపు షర్మిల ఒంటరిగానే అన్నతో పోరాడుతున్నారు. ఆమెకు మద్దతుగా గళం విప్పుతున్న వారు పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జగన్ గురించి చేదు వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే.. వైసీపీకి చెందిన కార్యకర్తలు ఆమె మీద దాడికి దిగినా దిగవచ్చునని పలువురు అనుమానిస్తున్నారు.

తాజాగా పానుగంటి చైతన్య అనే నిందితుడు తెదేపా ఆఫీసుపై జరిగిన దాడి కేసు గురించి చెప్పిన విషయాల్ని కూడా గమనించాలి. ‘మనం అభిమానించేనాయకుడు జగన్ ను పట్టాభి తిడితే  సైలెంట్ గా ఎలా ఉంటాం?’ అంటూ రెచ్చగొట్టి దాడికి పంపినట్టుగా సీఐడీ విచారణలో చెప్పారు. ఇప్పుడు షర్మిల- జగన్ గురించి తిడుతున్న తిట్లు అంతకంటె తీవ్రమైనవి. జగన్ కు అంతకంటె ఎక్కువ నష్టం చేసేవి. మరి ఇలాంటప్పుడు షర్మిలను వైసీపీ ముఖ్యనాయకులు ఊరికే వదిలిపెడతారా? అనేది ప్రజల సందేహం. ప్రభుత్వం కూడా ఇలాంటి కారణాల చేతనే షర్మిలకు అదనపు భద్రత ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేదాకా వేచిచూడడం కంటె.. ముందుగానే భద్రత ఇస్తే మంచిదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు స్కెచ్ ప్రకారం షర్మిల మాట్లాడుతోందని నిందలు వేస్తున్న వైసీపీ దళాలు.. అదనపు భద్రత ఇస్తే ఇంకా దుష్ప్రచారం పెంచుతాయనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. మరి షర్మిల ఆ భద్రత తీసుకోవడానికి.. తనను తాను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో?

Balineni Srinivas Reddy Critiques Y.S. Jagan Amidst Ongoing Assets Dispute with Y.S. Sharmila

The ongoing asset dispute between former Chief Minister Y.S. Jagan Mohan Reddy and PCC Chief Y.S. Sharmila in Andhra Pradesh is creating a whirlwind of political drama, with new developments emerging daily. Jagan has faced sharp criticism from his political rivals for dragging his mother, Vijayamma, and sister, Sharmila, into legal disputes. As the tension escalates, calls for mediation have surfaced, with Jagan claiming that his opponents are exploiting his family’s involvement to attack him, while Sharmila maintains that her fight is a direct challenge to her brother.

In a noteworthy intervention, Balineni Srinivasa Reddy, a former minister and current leader of the Jana Sena Party, has urged Vijayamma to take a proactive role in resolving the conflict between her children. He also took the opportunity to criticize Jagan, cautioning that the pain of his sister could lead to serious consequences for the family.

Reflecting on his past experiences, Balineni shared that he feels he has lost more than he gained during his tenure in the YSR Congress Party, a sentiment he expressed in front of his child, underscoring that he hasn’t disclosed the specifics of his losses to anyone. He also mentioned that his values prevented him from discussing these challenges after switching parties. Once a prominent figure in the YSRCP, Balineni has now transitioned to the Jana Sena Party, signaling a significant shift in his political journey.

BJP MP Tejasvi Surya completes Ironman challenge

Lok Sabha MP Tejasvi Surya achieved a significant feat on Sunday as the first member of parliament to complete an Ironman triathlon. Surya, who was previously part of a relay team in 2022 where he completed the 90 km cycling segment, finished the entire distance this year, clocking a time of 8 hours, 27 minutes, and 32 seconds.

BJP Yuva Morcha President has successfully completed the Ironman 70.3 challenge in Goa. The triathlon challenge involved a 1.9km swim, a 90km cycling segment, and a 21.1km run, covering a total distance of 113km.

Tejasvi Surya’s attempt drew praise from Prime Minister Narendra Modi. “Commendable feat! I am sure this will inspire many more youngsters to pursue fitness related activities,” PM Modi said in an X post.

Surya credited Prime Minister Modi’s ‘Fit India’ initiative as an inspiration that led him to take up the challenge. “The inspiration itself goes back to the Fit India initiative kickstarted by PM Narendra Modi, which helped me reflect on my fitness goals,” the BJP MP said in an X post.

“As a young nation chasing big ambitions, we must nurture our physical fitness and become a more healthier nation. An endeavour to become fit also makes you more disciplined and confident, which improves chances of your success in any venture that you undertake.

“The Fit India movement goes a long way in increasing this awareness and bringing more people on to fitness routines, that’s so essential for our nation!” he added.

Surya dedicated this achievement to India’s athletes and sportspersons, acknowledging their hard work and dedication. “The Ironman 70.3 Goa, known for attracting athletes from over 50 countries, is the ultimate test of endurance and fitness,” he said after the race.

The BJP MP said he trained rigorously over the last four months to improve his fitness. “Over the last 4 months, I have trained rigorously to improve my fitness and as a result, am happy to share that I have completed this challenge!” he said.

Around 1,200 participants took part, completing the swim, bike, and run stages along Goa’s scenic Miramar Beach.The men’s title was claimed by former Ironman champion, Bishworjit Saikhom of the Indian Army, who returned to his winning form with a personal best time of 4 hours, 32 minutes, and 4 seconds. In the women’s category, Egypt’s Yasmin Halawa took the top spot, finishing at 5 hours, 22 minutes, and 50 seconds.

Section 144 Imposed In Hyderabad For One Month

Hyderabad City Police Commissioner C.V. Anand has announced the imposition of Section 144 in Hyderabad, effective from 6 PM on October 27 until November 28. This decision entails restrictions on public gatherings, meetings, and rallies within the city for one month.

Commissioner Anand specified that no meetings or rallies will be permitted, and emphasized that actions will be taken against individuals conducting assemblies without prior permission. The orders restrict gatherings of five or more people, as well as rallies and public meetings. He noted that any actions causing inconvenience to the public will not be tolerated.

These directives were issued under Section 163 (previously Section 144) of the B.N.S.S. 2023. However, the order allows for peaceful protests and demonstrations at Indira Park Dharna Chowk. The police have also announced a ban on protests throughout the twin cities of Hyderabad and Secunderabad.