Home Blog Page 383

KTR Urges Telangana Govt to Prioritize Scooters for Girls Over Beauty Pageants

Hyderabad: BRS working president K.T. Rama Rao has called on the Telangana government to cancel upcoming beauty pageants and instead fulfill its election promise of providing scooters to girls. Speaking in the Legislative Assembly, he accused the Congress government of failing to implement its pre-election commitments.  

KTR pointed out that while Congress had pledged to allocate 15% of the budget for education, only 7.5% was announced. He also criticized the delay in implementing Vidya Bharosa cards and fee waivers, despite promises that parents would not have to bear educational expenses. Additionally, he alleged that students in Gurukul schools were suffering due to food poisoning, reflecting mismanagement in the sector.  

Highlighting pending financial commitments, KTR stated that the BRS government had cleared fee reimbursements and demanded the immediate release of the remaining ₹8,000 crore. He argued that instead of funding beauty pageants, the government should allocate ₹500 crore toward providing scooters to girl students, benefiting a significant number of recipients.  

He also questioned Chief Minister Revanth Reddy’s promise of two lakh government jobs, stating that only 11,000 positions had been filled. KTR alleged that the Congress government was merely issuing appointment letters for recruitments made during the BRS tenure and criticized the administration for not increasing Group-2 job postings as promised.

Stalin Backs Telangana Assembly’s Resolution Against Lok Sabha Delimitation 

Chennai: Tamil Nadu Chief Minister and DMK chief M.K. Stalin has expressed support for the resolution passed by the Telangana Legislative Assembly opposing the reorganization of Lok Sabha constituencies. He stated that the demand raised in Chennai had materialized in Hyderabad, emphasizing that a transparent delimitation process upholds justice, equality, and the spirit of federalism.  

Stalin criticized the proposed delimitation law by the Centre, alleging that it would undermine democratic balance. He described the all-party meeting in Chennai and the resolution in the Telangana Assembly as initial steps, expressing hope that other states would follow suit.  

The Tamil Nadu Chief Minister also announced that the second meeting of the Joint Action Committee would be held in Hyderabad. He asserted that any unjust alteration of the country’s future would not be allowed and termed the Telangana Assembly’s resolution a significant milestone.

అర్థసత్యాలతో ప్రజల్ని దారిమళ్లిస్తున్న జగన్!

వరుసగా ప్యాలెస్ లలో గడుపుతూ.. ఖాళీ దొరికినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో ఆలకించి.. వాటి మీద ట్వీటు ద్వారా తనకు తోచినదెల్లా మాట్లాడుతూ ఉండే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏదో సామెత చెప్పినట్టుగా.. ఈసారి ఒక కీలక విషయంలో చాలా ఆలస్యంగా స్పందిస్తున్నారు. ఎంత ఆలస్యంగా అంటే.. అసలు ఆయన ప్రస్తావించిన సమస్య, అనగా ప్రభుత్వ పొరబాటు గురించి ప్రజలు కూడా మర్చిపోయారు. తెలిసో తెలియకో జరిగిన తప్పును దిద్దుకోవడానికి ప్రభుత్వం చాలా సానుకూల వైఖరితో ముందుకు వచ్చింది. అంతా సమసిపోయిన తర్వాత.. ఇప్పుడు దానిని ప్రస్తావించి.. ఏదేదో నిందలు వేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆలస్యంగా స్పందించిన తీరు చూస్తే.. అసలు తప్పు జరిగినప్పుడు తమరు ఎక్కడున్నారు సామీ.. నోరు మెదపలేదేమిటి సామీ అని ప్రజలు అనుకుంటున్నారు.

ఇంతకూ విషయం ఏంటంటే.. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని నల్లమల అడవుల్లో కాశినాయన జ్యోతి క్షేత్రం, ఆశ్రమం ఉంటాయి. కాశినాయన పట్ల కడపజిల్లాలో మాత్రమే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మందికి అపరిమితమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఇక్కడి ఆశ్రమంలో ఉన్న కొన్ని షెడ్లను కొన్ని రోజుల కిందట అటవీ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టనివారణ చర్యలు తీసుకుంది. మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో ఆశ్రమం ఇన్చార్జి స్వామికి స్వయంగా ఫోను చేసి క్షమాపణలు చెప్పారు. అధికారులు కూల్చివేసిన సమస్త షెడ్లను స్వయంగా తన సొంత ఖర్చుతో పునర్నిర్మింపజేస్తానని కూడా లోకేష్ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్పందన, లోకేష్ స్పందన పట్ల ప్రజలు కూడా హేపీ ఫీలయ్యారు.

అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ఎపిసోడ్ మొత్తం ముగిసిపోయిన తర్వాత.. ఇప్పుడు తీరిగ్గా స్పందిస్తున్నారు. బెంగుళూరు ప్యాలెస్ నుంచి కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్ కు ఒక వినతిపత్రం అందిందిట. కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు జరిగాయి గనుక.. ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే హిందూధర్మానికి అపచారం జరుగుతున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. లడ్డూ కల్తీ వివాదం రచ్చకెక్కడాన్ని కూడా కూటమి ప్రభుత్వం నేరం కింద ఆపాదించడం అనేది ఆయన బరితెగింపునకు పరాకాష్ట అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

కాశినాయన క్షేత్రం గురించి ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇన్ని నిందలు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. తన పాలన కాలాంలో ఆ క్షేత్రం కోసం కనీసం ఒక బస్సు వేయించలేకపోయారు. అక్కడకు ఆర్టీసీ బస్సు కావాలని వారు పదేపదే వినతులు ఇచ్చుకున్నప్పటికీ.. జగన్ వాటిని కనీసం పట్టించుకోలేదు. తన సొంత జిల్లాలో ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రానికి కనీసం బస్సు వేయించలేని అసమర్థ ముఖ్యమంత్రిగా ఆయన ముద్ర పడ్డారు. అప్పుడు వచ్చిన వినతిపత్రాలన్నీ ఏ బుట్టకు దాఖలు చేశారో గానీ.. ఇప్పుడు సమస్య ముగిసిపోయిన తర్వాత వినతిపత్రం వచ్చిందంటూ.. కూటమి సర్కారు హిందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నదంటూ.. ట్వీట్లు చేయడం చిత్రంగా ఉంది. 

ప్రమాణాలు, ప్రతిజ్ఞలు అంటే చట్టాలు, కోర్టులు ఎందుకు?

నాయకులకు ఇటీవలి కాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. తమ మీద ఏవైనా భారీ ఆరోపణలు వచ్చినప్పుడు.. వారు చిత్రంగా స్పందిస్తున్నారు. నామీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.. చేసిన వారిని ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు ఆదేశించమని చెప్పండి.. ఎలాంటి విచారణకైనా జడిసేది లేదు.. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటానని వారు అనడం లేదు. ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధం అని.. కావలిస్తే తిరుమల వేంకటేశ్వరస్వామి ఎదుట గానీ.. ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన కాణిపాకం వినాయకుడి వద్ద గానీ ప్రమాణం చేస్తామని అంటున్నారు.

తమ మీద ఆరోపణలు చేసిన వారు కూడా ప్రమాణాలు చేయాలని సవాలు విసురుతున్నారు. ఇటీవలి కాలంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదొక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు నాయకుల వంతు దాటి.. వారి అనుచరులు, భృత్యులు కూడా అదే తరహాలో సవాళ్లు విసురుతున్నారు. తాజాగా.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి నుంచి తనకు ప్రాణాపాయం ఉన్నదని పోలీసు కేసు పెట్టిన వివేకా పీఏ కృష్ణారెడ్డి కూడా అలాంటి సవాళ్లు విసురుతున్నారు.

పీఏ కృష్ణారెడ్డి మీద ఇటీవలే తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆయన వైఎస్ అవినాష్ రెడ్డితో కుమ్మక్కు అయి.. వివేకా కూతురు అల్లుడు మరియు సీబీఐ ఎస్పీ రాంసింగ్ మీద పోలీసు కేసు పెట్టినట్టుగా ఆరోపణలున్నాయి. సుప్రీం కోర్టులో రాష్ట్రప్రభుత్వం ఇలాంటి వాదనతోనే అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. అవినాష్ రెడ్డి తెరవెనుక నుంచి సునీత- రాజశేఖర రెడ్డి మీదకు ఆరోపణలు మళ్లించేలా.. కుట్రచేశారని, ఇందుకు ఇద్దరు పోలీసు అధికారుల సాయం తీసుకున్నారని అందులో పేర్కొన్నారు.

సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను విచారణలో థర్డ్ డిగ్రీ ఉపయోగించి హింసించారని పీఏ కృష్ణారెడ్డి ఆరోపిస్తుండగా.. అసలు రాంసింగ్ ఆయనను ఒక్కసారి కూడా విచారించనే లేదని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ఆయన కేసుకు సంబంధించి సాక్షులందరి వాంగ్మూలాలను అవినాష్ కు దగ్గరివారైన ఇద్దరు పోలీసు అధికారులు ఇంట్లో కూర్చుని తయారుచేసినట్లుగా కూడా ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది.

ఈ వాదనకు కౌంటర్ గా పీఏ కృష్ణారెడ్డి చిత్రంగా మాట్లాడుతుండడం విశేషం. రాంసింగ్ తనను విచారణలో కొట్టాడని అంటున్న ఆయన అందుకు ఆధారాలేమిటో చెప్పకుండా.. కావాలంటే దేవుడి మీద ప్రమాణం చేస్తానని అనడం విశేషం. తనను బెదిరించలేదని సునీత రాజశేఖర రెడ్డి కూడా దేవుడి మీద ప్రమాణం చేయాలని ఆయన సవాలు విసురుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరికి వారు తాము ప్రమాణాలు చేస్తాం.. అని దేవుడిని అడ్డు పెట్టుకుంటే.. ఈ దేశంలో ఇక చట్టాలెందుకు? కోర్టులెందుకు? అని ప్రజలు అనుకుంటున్నారు. పీఏ కృష్ణారెడ్ది తనకు అవినాష్ రెడ్డితో సంబంధం లేదని చెప్పదలచుకుంటే.. చట్టపరంగా విచారణలోనే ఆ విషయం నిరూపించుకోవాలనే వాదన వస్తోంది.

హవ్వ.. తండ్రి అనారోగ్యాన్ని అరెస్టుకు అడ్డువేసి..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగిన కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రభావితం చేయగలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి గుర్తింపు ఉంది. మీడియా ఫోకస్ లోకి పెద్దగా రాకుండా.. పార్టీలో మొత్తంగా చక్రం తిప్పుతూ ఉండేవారని పార్టీ వర్గాలే అంటుంటాయి. జగన్ సర్కారు ప్రధాన దోపిడీ మార్గాలుగా ఎంచుకున్న ఇసుక అక్రమవ్యాపారం దందాకు గానీ, లిక్కర్ దందాలకు గానీ పెద్దరెడ్డి తండ్రీకొడుకులు రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలే సారథులు అని కూడా సర్వత్రా ఆరోపణలు వినిపిస్తుంటాయి.

అంతటి కీలకమైన నాయకుడు ఇప్పుడు అరెస్టు భయంతో వణికిపోతున్నట్టుగా కనిపిస్తోంది. కేసులో నిందితుడిగా తన పేరు లేకపోయినప్పటికీ కూడా.. తాను కనిపిస్తే చాలు పోలీసులు అరెస్టు చేసేస్తారని ఆయన తెగ ఆందోళన పడుతుండడం గమనార్హం. ముందస్తు బెయిలు పిటిషను వేసుకున్న మిథున్ రెడ్డి.. చివరికి.. తన తండ్రి అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకుని ఆయన హైకోర్టు ద్వారా.. ఏప్రిల్ 3వ తేదీదాకా అరెస్టు కాకుండా రక్షణ పొందడం గమనార్హం.

జగన్ సర్కారు నడిపించిన లిక్కరు స్కామ్  దేశంలోనే ఈ ముసుగులో సాగిన అతిపెద్ద దోపిడీపర్వం అని ప్రాథమిక విచారణలు నిగ్గు తేల్చాయి. ఇప్పటికే అరెస్టు అయిన కొందరు నిందితులు వెల్లడించిన సంగతులు మిథున్ రెడ్డి పాత్రను కూడా స్పష్టం చేస్తున్నాయి. అంతమాత్రాన పోలీసులు ఇంకా మిథున్ రెడ్డి పేరును నిందితుల జాబితాలో చేర్చలేదు. దాంతో అరెస్టు భయంతో వణికిపోతున్న మిథున్.. ముందస్తుగా తనకు బెయిలు కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.

ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా.. నిందితుల జాబితాలో ఆయన లేడు.. ఆయనకు నోటీసులు కూడా ఇవ్వలేదు.. అప్పుడే బెయిలు అడగడం చట్టవిరుద్ధం అంటూ పోలీసుల తరఫు న్యాయవాదులు అంటున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ఈలోగా మిథున్ రెడ్డికి కాలం కలిసి వచ్చింది. ఆయన తండ్రి మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో జారిపడి చేయి కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. తిరుపతిలోని ఒక ప్రెవేటు ఆస్పత్రిలో చేరిన పెద్దిరెడ్డికి శస్త్రచికిత్స చేశారు.

అయితే మిథున్ రెడ్డి అరెస్టు గురించి ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవాలంటే.. ఒక ఉదాహరణ ఏంటంటే.. కోర్టులో బెయిలు పిటిషన్ విచారణ సందర్భంగా.. తండ్రిని పరామర్శించడానికి మిథున్ రెడ్డి వచ్చినా సరే.. పోలీసులు అక్కడికక్కడ అరెస్టు చేస్తారనే అనుమానాన్ని ఆయన న్యాయవాదులు కోర్టు ఎదుట చెప్పున్నారు. ముందస్తు బెయిలు పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు వినడం పూర్తిచేసిన న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో అప్పటిదాకా మిథున్ ను అరెస్టు చేయవద్దని కూడా ఆదేశించింది. మిథున్ కు ఇది ఊరటేగానీ.. అది తాత్కాలికమే. పైగా ఈ మాత్రం ఊరట కోసం ఆయన తండ్రి అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకోవాల్సి వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు.

అధికార్ల మెడకు చుట్టుకుంటున్న విజయసాయి పాపాలు!

‘వారి వ్యవహారాలతో నాకు ఏమాత్రం సంబంధం లేదు.. నా కుమార్తెకు పెళ్లి చేసి పంపిన తర్వాత ఆమె వారి ఇంటి బిడ్డ.. వారి వ్యాపార వ్యవహారాలలో నేను ఎన్నడూ తల దూర్చను.. పట్టించుకోను..’ అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చాలా సందర్భాలలో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. ఆయన ఎంత చెప్పుకున్నప్పటికీ.. వైఎస్ జగన్ పాలన కాలంలో.. విజయసాయిరెడ్డి స్థాయి వ్యక్తి అండ, జోక్యం లేకుండానే ఆయన కూతురు.. ఏకంగా బంగాళాఖాతం సముద్ర తీరాన్ని కూడా ఆక్రమించేసుకోడానికి దందా నడిపిస్తుందా? అనేది సామాన్య ప్రజలకు కలిగే సందేహం.

సముద్ర తీరంలో  నిబంధనలకు విరుద్ధంగా భవనాలు కట్టడమే కాదు.. తీరంలోకి చొచ్చుకుపోయి సాగించిన కాంక్రీటు నిర్మాణాల వ్యవహారంపై హైకోర్టు చాలా చాలా సీరియస్ అవుతోంది. ఇప్పుడు ఆ వ్యవహారం ఎంతవకు ముదిరిందంటే.. ఆ నిర్మాణాల తీవ్రతను గమనించిన న్యాయస్థానం.. ఇందుకు బాధ్యులైన అధికారులందరి పేర్లు తమకు ఇవ్వండి.. వారందరి మీద చర్యలకు ఆదేశిస్తాం అంటూ హూంకరిస్తోంది. విజయసాయి ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినప్పటికీ.. అధికారులు కూడా కోర్టుకు రావాల్సిన పరిస్తితే దాపురిస్తే గనుక.. తెరవెనుక ఆయన పాత్ర ఎంత ఉన్నదో కూడా బయటకు వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.

విజయసాయిరెడ్డి కూతురు పెనక నేహారెడ్డికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్‌పీ కంపెనీ విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉంటూ కళ్లు మూసుకుంటార? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడి అక్రమ కాంక్రీటు నిర్మాణాలను తొలగించి తీరాల్సిందేనని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత.. అధికారులు వాటిని బయటకు కనిపించే వరకు తొలగించారు. దీనిపై మళ్లీ వ్యాజ్యం దాఖలు కావడంతో కోర్టు మరింత సీరియస్ అయింది. అధికారులపై పూర్తిగా పునాదుల్లో ఉన్నంతవరకు తొలగించాల్సిందిగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. అధికారులు తీరంలో లోతుకు తవ్వి కాంక్రీటు నిర్మాణాల్ని మొత్తంగా తొలగించారు. ఈ కాంక్రీటు నిర్మాణాల ఫోటోలను చూసిన హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

తీరంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం వలన.. ఇప్పటిదాకా పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరగా నిపుణులను పంపాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. జాప్యం చేస్తే అంచనా వేయడం కష్టమవుతుందని కూడా హెచ్చరించింది. పునాదులను తొలగించే ప్రక్రియ కంటిన్యూ చేయాలని కూడా అధికారులను ఆదేశించింది. తీర ప్రాంతంలో ఏర్పాటైన రెస్టోబార్ల విషయంలో కూడా నివేదికను తమ ముందుంచాలని ఆదేశించింది. అదే సమయంలో.. ఈ కాంక్రీటు పునాదుల తొలగింపునకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని కూడా నేహారెడ్డికి చెందిన కంపెనీ నుంచి రాబట్టాలని జీవీఎంసీ కమిషనర్ ను ఆదేశించడం విశేషం.
అధికారం తమ చేతిలో ఉన్నది కదాని, అధికారులను తాము బెదిరించగలం కదా అని.. విర్రవీగుతూ.. నిబంధనలను ఉల్లంఘించి పాపాలకు పాల్పడితే.. ఎప్పటికైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదని.. విజయసాయి కూతురు నేహారెడ్డి వ్యవహారం చాటిచెబుతోందని ప్రజలు అంటున్నారు.

పార్టీకి ఓ పద్ధతుంటుందని కొలికపూడికి తెలుసా?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద కూడా రకరకాల ఆరోపణలు వినవస్తూనే ఉన్నాయి. ఇసుక వ్యాపారంలో గానీ, లిక్కరు వ్యాపారంలో గానీ.. ఎమ్మెల్యేలు చిన్న చిన్న దందాలకు పాల్పడుతున్నట్టుగా అక్కడక్కడా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండడం గురించి పార్టీ ఎమ్మెల్యేలందరినీ తొలినుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎవరిమీదనైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో.. వారిని పిలిచి మందలించి దారిలో పెడుతున్నారు కూడా..! కానీ కాస్త లోతుగా గమనిస్తే తెలుగుదేశం పార్టీని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మిగిలిన అందరు ఎమ్మెల్యేలకంటె ఎక్కువగా బజార్న పడేస్తున్నట్టుగా.. పార్టీ నాయకత్వాన్ని ఇరుకున పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ అన్నాక దానికి ఒక పద్ధతి ఉంటుందనే సంగతి కూడా తెలియకుండా.. కొలికపూడి రోడ్డెక్కి ఏది పడితే అది మాట్లాడేస్తుంటే ఎలా అని పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు.

ప్రస్తుత పరిణామాలకు వస్తే.. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం జరగాలని గిరిజన మహిళలు ఆందోళనకు దిగారు. ఇది తెలుగుదేశం నేత రమేశ్ రెడ్డి మీద ఆరోపణలకు సంబంధించిన వ్యవహారం కావడం విశేషం. దీంతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసర రావు రంగంలోకి దిగారు. రమేశ్ రెడ్డి వ్యవహారాన్ని పది రోజుల కిందటే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లానని, 48 గంటల్లోగా ఆయన మీద పార్టీ చర్యలు తీసుకోకపోతే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు. బాధిత మహిళకు న్యాయం చేయకపోతే ఇక ఎమ్మెల్యేగా తానెందుకంటూ ఆయన రెచ్చిపోయి ప్రశ్నిస్తున్నారు.

మహిళలకు అండగా నిలబడుతున్నాను గనుక.. తన వాదనలో న్యాయం ఉన్నదని కొలికపూడి అనుకోవచ్చు. కానీ.. పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకునేదాకా క్షేత్రస్థాయి వాస్తవాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లడం.. చర్యలు తీసుకోకపోతే పార్టీకి జరగగల నష్టాన్ని వారికి వివరించడం ఆయన బాధ్యత. అలాంటి పనేమీ చేయకుండా.. పార్టీకే అల్టిమేటం ఇవ్వడం దూకుడు అని పలువురు అంటున్నారు. పైగా పదిరోజుల కిందటే పార్టీకి చెప్పినా పట్టించుకోలేదని అనడం చూస్తోంటే.. పార్టీని ఇరుకున పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టగా కూడా పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆయన తీరు పార్టీకి కొత్త తలనొప్పిగా మారుతున్నదని అంటున్నారు.


కేవలం ఇదొక్క వ్యవహారం మాత్రమే కాదు. తానుఎమ్మెల్యే కాగానే నియోజకవర్గానికి చక్రవర్తిని అనుకున్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వైసీపీ నాయకుడి ఇంటి నిర్మాణం జరుగుతోంటే.. ఎలాంటి లీగల్ చర్యలు లేకుండా.. జేసీబీని స్వయంగా తీసుకువెళ్లి దానిని కూలగొట్టించే ప్రయత్నం చేయడం, ఇతరత్రా పార్టీ నాయకులతో వ్యవహరించిన వైనం పార్టీని ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు మరొక పార్టీ నాయకుడి మీద ఆరోపణలతో ఆయన ఇంకా రెచ్చిపోతుండడం గమనార్హం. 

వంశీ.. బెయిలు పొందడం అంత ఈజీ కాదు!

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసుకు సంబంధించి.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసింది. గురువారం ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత.. తిరస్కరించింది. ఆయన పిటిషన్ మాత్రమే కాదు.. ఆయనతో పాటు నిందితులుగా ఉన్న మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్లను కూడా తోసి పుచ్చింది. అయితే తెదేపా ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఇప్పడిప్పుడే బెయిలు పొందడం సాధ్యం కాదని, కోర్టు తీర్పు అనూహ్యం కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గన్నవరం తెలుగుదేశం మీద వల్లభనేని వంశీ తాను ఎమ్మెల్యేగా ఉండగా తన అనుచరులతో దాడిచేయించి.. విద్వంసం సృష్టించారు. దీనికి సంబంధించి అప్పట్లోనే కేసులు పెట్టినా.. సర్కారు వైసీపీదే గనుక.. పోలీసులు పట్టించుకోలేదు. కానీ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. తిరగతోడడం ప్రారంభించారు. వల్లభనేని వంశీ మరియు అనుచరుల మీద కేసు చురుగ్గా దర్యాప్తు జరుగుతోంది. ఈలోగా వల్లభనేని వంశీ ఫిర్యాదు చేసిన దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయడం.. ఎస్సీ ఎస్టీ కోర్టులో, బెదిరింపుల ద్వారా, తప్పుడు వాంగ్మూలం ఇప్పించడం.. కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించడం జరిగాయి. ఎస్సీ యువకుడి కిడ్నాపు కేసులో కూడా వంశీ అరెస్టు అయ్యారు. ఆ కేసులో ఆయనకు ఏప్రిల్ 8 వరకు రిమాండు విధించారు కూడా.
ఇంత గందరగోళం జరిగిన తర్వాత.. పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో బెయిలు రావడం కష్టం! ఎందుకంటే.. వంశీ బయట ఉన్నప్పుడు.. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించారనే సంగతి రికార్డుల్లో ఉంది. అంతలా చేసిన వ్యక్తి.. మరోసారి బెయిలు మీద బయటకు వదిలితే.. కేసును మొత్తంగా దారి తప్పించగలడు కదా.. అనే వాదనకు న్యాయస్థానం ఎదుట బలం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల.. ప్రత్యేకించి.. పార్టీ ఆఫీసు మీద దాడికేసులో మాత్రం.. ఆయనకు విచారణ మొత్తం పూర్తయి శిక్షలు ఖరారయ్యే దాకా, కనీసం తీర్పు రిజర్వు అయ్యేదాకా బెయిలు దొరక్కపోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇందుకు మరో కారణంకూడా ఉంది. పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో ప్రధాన నిందితుడు ఏ1 గా ఉన్న వంశీ అనుచరుడు రంగా రెండు రోజుల కిందటే అరెస్టు అయ్యారు. ఆయనకు కూడా ఏప్రిల్ 9 వరకు రిమాండు ఉంది. ఇవాళో రేపో  సీఐడీ పోలీసులు రంగాను కస్టోడియల్ విచారణకు తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. రంగాను విచారించే సమయంలో విషయాలను ధ్రువీకరించుకోవడానికి, సమాంతరంగా వంశీని కూడా విచారించాల్సి ఉంటుందని.. ఆయనను కూడా కస్టడీకి అడిగే అవకాశం ఉంది. అలాంటి నేపథ్యంలో కేసులోని సంక్లిష్టత.. బయట ఉన్నప్పుడు వంశీ చేసిన పొరబాట్ల వల్ల ఆయనకు అంత త్వరగా బెయిలు రాదని పలువురు భావిస్తున్నారు.

Ram Charan’s Intense First Look From PEDDI Unveiled  

Ram Charan is all set to mesmerize the audience in his new avataar of an athlete as part of upcoming sports drama PEDDI, under the direction of Buchi Babu Sana. Released on Ram Charan’s birthday, the first Poster of the film has created such a buzz of excitement and intrigue among the public across the country.

The stunning first poster features Ram Charan in a rugged, unkempt appearance. With a stubble beard, rural clothes, and a cigar clutched in his hand, he exudes raw power and intensity, leaving everyone speechless. The second poster continues to build excitement, with him holding an ancient cricket bat in a floodlit village stadium, suggesting an interesting mix of sports and rural sentiments in the narrative.

She joins Ram Charan in this mega project is Bollywood siren Janhvi Kapoor, who has the female lead. Other talented actors such as Jagapathi Babu and Kannada icon Shiva Rajkumar join the cast with crucial roles.

Made on a lavish budget, PEDDI is being funded by Mythri Movie Makers and Vriddhi Cinemas, and is being offered by Sukumar Writings. Joining hands with the film is master music composer AR Rahman, promising to create a soul-stirring music score that will heighten the movie experience.

With its enthralling plot, impeccable performances, and awe-inspiring visuals, PEDDI is turning out to be one of the most anticipated Pan-India films of the year. It is all set to establish Ram Charan as a bonafide superstar in the national arena.

Revanth Reddy Moved A Resolution In The Assembly opposing Delimitation process

Southern states have been strongly opposing the Centre’s decision on the delimitation process without considering the views of the states. Tamil Nadu Chief Minister MK Stalin started the fight on this issue first. CM Revanth Reddy also introduced a resolution in the Legislative Assembly condemning the delimitation process.

In the resolution, he demanded that the parliamentary constituencies not be re-divided according to the 2026 census and that the existing constituencies should be continued. Along with this, he said that the assembly constituencies in Telangana should be increased to 153 and that the SC and ST seats should be increased according to the population.

He cited that the constituencies in Jammu and Kashmir and Assam were increased for the benefit of the party in power at the Centre. He asserted that the Telangana Assembly is strongly condemning the central government’s failure to take the views of the states on delimitation.

He cautioned that there is a danger that delimitation will become a limitation for the South. Since 1971, Revanth Reddy said that the southern states have effectively implemented population control policies. But he deplored that population control has not been done in the northern states. It is not right to want to conduct a census in 2026 and then carry out delimitation of constituencies, he added.

He made it clear that states whose population has decreased should not suffer from this. He cautioned that delimitation is likely to cause serious injustice to the southern states in terms of economic benefits as well as jobs and employment. He said that if the Centre redistributes Lok Sabha seats, governments will be formed at the Centre without the involvement of the South.

“Currently, delimitation is being done on the basis of population. Delimitation was stopped for 25 years by a constitutional amendment in 1971. There is confusion over delimitation. Recently, the Tamil Nadu CM convened a meeting on delimitation. It was resolved that the delimitation of constituencies based on population will not be accepted. Vajpayee also opposed the delimitation of constituencies based on population”, Revanth Reddy said.

He deplored that though the constituencies of Sikkim and Jammu and Kashmir were increased based on the 2011 population, the assembly seats of Telugu states were not increased due to lack of political benefit to the party in power at the center.

Though the southern states, which have 24 percent representation, are paying 36 percent taxes to the center, Revanth Reddy said that the   center is giving a larger share of taxes to UP, Bihar and Madhya Pradesh.