Home Blog Page 335

ఆ మాత్రం బెదిరించకుంటే లక్ష్యం కష్టం!!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దిష్టమైన గడువులు నిర్దేశించుకుని.. ఆ మేరకు లక్ష్యసాధనకు పరిశ్రమించే వ్యక్తి.. తన టీం లో పని పట్ల నిర్లక్ష్యాన్ని ఆయన సహించరు. అందుకే పోలవరం డామ్ సందర్శన సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు.. గైర్హాజరైన కాంట్రాక్టరు పట్ల ఆయన గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయకుంటే.. అందుకు బాధ్యులు అయిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడానికి వెనుకాడేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. అయిదేళ్లుగా మందగమనం అలవాటు అయిపోయిన కాంట్రాక్టర్లలో ఏ కొంతైనా అలసత్వం పేరుకుని ఉంటే వారిని అదిలించి.. పనిలోకి దించేలా ఆయన హెచ్చరికలు ఉన్నాయి.

ఒక లక్ష్యం ప్రకారం అడుగులు వేస్తున్నప్పుడు అందుకు అందరి సహకారం కావాల్సి ఉంటుంది. ఏ ఒక్కరో సంకల్పించినంత మాత్రాన ఇలాంటి బృహత్ కార్యాలు నెరవేరవు. తన సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో ఆ సత్యం తెలుసుకున్న వారు గనుకనే చంద్రబాబు చంద్రబాబు ఆ స్థాయిలో బెదిరించినట్టు తెలుస్తోంది.
అమరావతి రాజధానిని ఈ అయిదేళ్ల వ్యవధిలోగా పూర్తిచేసి ఒక నిర్దిష్టమైన రూపురేఖలు తీసుకురావాలని ఏ రకంగా అయితే చంద్రబాబు అనుకుంటున్నారో.. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా అంతకంటె పట్టుదలగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. సెల్ఫ్ సస్టయినబుల్ ప్రాజెక్టు అయిన అమరావతి విషయంలో నిధుల కోసం రుణాలు చేస్తున్నారు గానీ.. పూర్తి కేంద్రప్రాజెక్టు అయిన పోలవరం డ్యాం విషయంలో ఆ చింత కూడా లేదు. ఈ దఫా కేంద్ర ప్రభుత్వం పోలవరం డ్యామ్ పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో తమ సహకారం అందించే ఉద్దేశంతో ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తూ వస్తోంది. నిధుల కొరత అస్సలు లేదు. కాకపోతే పనులు పూర్తిచేయించడం ఒక్కటే ప్రభుత్వ బాధ్యత. అందుకే చంద్రబాబు మరింత ఉత్సాహంగా పోలవరం పనులను నడిపించాలని చూస్తున్నారు.  2027 నాటికి డ్యామ్ పూర్తి చేస్తాం అని, 2026 నాటికి పునరావాసం పనులు, వారికి అందించే సాయం మొత్తాలతో సహా పూర్తిచేస్తామని, 2025 సంవత్సరాంతానికే నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 49 కాలనీల పనులు కూడా పూర్తవుతాయని చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నారంటే.. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, అధికారుల మీద నమ్మకంతోనే కదా! మరి అలాంటప్పుడు వారిలో అలసత్వం కనిపిస్తే ఆగ్రహం రాకుండా ఉండదు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి పనుల పరిశీలనకు సమీక్షకు వచ్చినప్పుడు.. పోలవరం డ్యామ్ తాలూకు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు అందరూ హాజరు కావాల్సిందే. కాలువల పనులు అనుకున్నట్టుగా జరగడం లేదని విచారిస్తుండగా.. ఎడమ కాలువలో ఒక ప్యాకేజీకి సంబంధించిన కాంట్రాక్టరు హాజరు కాలేదని చంద్రబాబు దృష్టికి  వచ్చింది. దాంతో ఆయన ఇలాంటి అలసత్వ ధోరణి పనుల విషయంలో ప్రదర్శిస్తే అనుకున్నట్టుగా పనులు పూర్తిచేయకపోతే.. కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతానని హెచ్చరించారు. ఇలాంటి హెచ్చరికలు అవసరమే అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

పాపం వంశీ.. అక్కడా నో.. ఇక్కడా నో!

తనకు ఉన్న తెలివితేటలు అపారమైనవి అనే నమ్మకంతో.. కన్నూమిన్నూ కానకుండా చేసిన కుట్రలు..  సాధారణమైనవి కావని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఈపాటికి అర్థమయ్యే ఉండాలి. అనారోగ్య కారణాలు చూపించినా, ఆల్రెడీ కస్టడీ విచారణ కూడా పూర్తయిందని నివేదించినా ఫలితం దక్కడం లేదు. కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ లను పట్టించుకోవడం లేదు. అటు గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసులో బెయిల్ పిటిషన్ ను సీఐడీ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. తాజాగా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ పిటిషన్ను కూడా ఎస్సీ ఎస్టీ కోర్టు కొట్టివేసింది.

 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు చేసిన దురాగతాల మీద వరుసగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఆయా నాయకులందరూ కూడా ఏదో తమకు తోచిన రీతిలో న్యాయవాదులను నియమించుకొని, వాటిని చట్టపరంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైసీపీలో ఏ నాయకుడికీ రానటువంటి విచిత్రమైన ఆలోచన వచ్చింది. తాను గన్నవరం తెలుగుదేశం ఆఫీస్ మీద అనుచరులతో దాడి చేయించినట్లుగా పోలీసు కేసు పెట్టిన టిడిపి పార్టీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి అతడిని బెదిరించి అతడి ద్వారానే ఎస్సీ ఎస్టీ కోర్టులో తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. తద్వారా తన మీద పెట్టిన దాడి కేసు పూర్తిగా నీరుగారి పోతుందని వంశీ భావించారు. తాను ఒకటి తెలిస్తే దైవం వేరొకటి తలచిందని అన్నట్లుగా ఆయన అంచనాలు తారుమారు అయ్యాయి. పార్టీ ఆఫీస్ మీద దాడి కేసుకుతోడు దళిత యువకుడు సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి నట్లుగా కొత్త కేసు కూడా మెడకు చుట్టుకుంది. ఎన్ని రకాలుగా బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఈ విషయంలో పోలీసులు చాలా పక్కా ఆధారాలు సేకరించడంతో ఆయన రిమాండ్ నుంచి బయటకు రాలేకపోయారు.

రెండు రోజుల కిందట పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో తనకు బెయిలు కావాలని కోరిన వంశీ విజ్ఞప్తిని సిఐడి కోర్టు తిరస్కరించింది. సత్యవర్ధన్  కిడ్నాప్ కేసులో ఇప్పటికే వంశీని రిమాండ్కు తీసుకొని పోలీసులు విచారించినందున ఇక బెయిలు మంజూరు చేయవచ్చునని అతని న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అయితే బాధితుడు తరఫు న్యాయవాదులు మాత్రం వంశీకి బెయిలు మంజూరు చేస్తే సత్యవర్ధన్ కు ప్రాణహాని ఉంటుందని కోర్టుకు విన్నవించుకున్నారు. ఆయన కిడ్నాప్ చేయడం, తన ఇంటిలో నిర్బంధించడం, అతడిని బెదిరించడం ఇవన్నీ సాంకేతిక ఆధారాలతో సహా కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో బాధితుడి పక్షాన న్యాయవాదుల మాటకు న్యాయస్థానం విలువ ఇచ్చింది. ఈ కేసులో కూడా ఆయన బెయిలు విజ్ఞప్తిని తిరస్కరించింది. వల్లభనేనివంశీ ఇప్పుడు గత్యంతరం లేని స్థితిలో మరికొన్ని రోజులు పాటు జైలులో, తన కేటాయించిన సింగిల్ బారెక్ లో, ఒంటరిగానే గడపాల్సి ఉంటుంది.

Minister Uttam Kumar Reddy: Ugadi to Bring Major Reforms for the Poor

Huzurnagar: Minister Uttam Kumar Reddy has announced that Ugadi will usher in a transformative change in the lives of the poor. He inaugurated the fine rice distribution scheme in Huzurnagar and addressed the media on the occasion.  

He stated that 85% of the state’s population will benefit from the initiative. “Many people are not utilizing ration rice, and some are selling coarse rice in the black market instead of consuming it. Along with rice, other essential commodities such as dal and salt will also be provided soon. We have ensured that ration beneficiaries can collect their supplies from any location in the state. New ration cards will be issued to all eligible applicants, and those listed as beneficiaries will receive rice even without a physical card. The central and state governments collectively spend ₹10,665 crore annually on ration rice,” he said.

Robinhood Releases Worldwide, Makers Remove Controversial Dance Step

Nithiin’s latest film Robinhood has been released worldwide today. Directed by Venky Kudumula, the film is a comedy entertainer featuring Sreeleela as the female lead. Actress Ketika Sharma appears in a special song, Adhi Da Surprise, which gained attention for its choreography and visual appeal.  

However, the song previously sparked controversy due to a specific hook step, which drew criticism from various quarters, including objections over its portrayal of women. The matter was escalated to the Women’s Commission, which issued a warning to the film’s team.  

Following the film’s theatrical release, audiences observed that the controversial step was omitted from the song, leading to speculation that the makers had discreetly edited the scene. While the move appears to address concerns, it has also contributed to the ongoing buzz surrounding Robinhood.

Vijay Deverakonda on Kingdom Teaser: “NTR’s Voice-Over Felt Special” 

Vijay Deverakonda is set to headline Kingdom, directed by Gowtam Tinnanuri. The film’s teaser, recently released with a voice-over by NTR, has garnered significant attention.  

Speaking at a recent event, Vijay Deverakonda shared insights into the project and his journey in the industry. “A few years ago, many were unfamiliar with me. Today, being recognized for my work is gratifying. I am passionate about what I do and strive to entertain audiences with even greater dedication,” he stated.  

Elaborating on the teaser’s voice-over, he revealed, “While scripting the teaser’s narration, we felt NTR Anna would be the perfect choice. When I approached him, he readily agreed, saying, ‘Let’s do it this evening.’ Despite the director being in Chennai for music work, he assured me, ‘No problem, you are here.’ He truly liked the dialogues and delivered an outstanding performance. Though I had not interacted with him frequently before, his contribution to our teaser felt special.”  

Additionally, Deverakonda mentioned that Ranbir Kapoor and Suriya readily agreed to lend their voices for the Hindi and Tamil versions, respectively.

Kalyan Ram Gears Up to Ignite the Dance Floor with Naayaldhi

Nandamuri Kalyan Ram’s new movie Arjun S/O Vyjayanthi is making waves among the audience as it prepares for its first big musical outing. The film’s first single, Naayaldhi, will be out on March 31st, and the buzz is on.

The producers launched the announcement in style with a celebratory and colourful poster of Kalyan Ram in a stunning dance position, oozing charm with his trademark smile. The festive setting suggests a carnival, foot-stomping track, composed by the versatile B Ajaneesh Lokanath. The wait for this number is already through the roof, with the public looking forward to witnessing how the energetic beats would frame the mood of the film.

Alongside the film’s pull is its cast of strong stars. Aging acting veteran Vijayashanthi features in an important role as Kalyan Ram’s screen mother, with Saiee Manjrekar bringing fresh talent on board as the leading lady. The tender interaction between mother and son is sure to be this Pradeep Chilukuri directorial’s emotional center point.

Produced by Ashok Vardhan Muppa and Sunil Balusu under the gilded flags of Ashoka Creations and NTR Arts, Arjun S/O Vyjayanthi is set to provide a complete dosage of family drama, edge-of-the-seat action, and feel-good factor.

With its release planned this summer, the movie is already generating maximum buzz among viewers and cinema-goers. Loaded with sentiments, striking performances, and mass entertainer, Arjun S/O Vyjayanthi is sure to be a cinematic delight that will find a connect with audiences of all ages.

టీవీల్లో ఎప్పుడు రాబోతుందంటే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన పెద్ది సినిమా అప్డేట్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా మారింది. ఇక ఈ సినిమా సంబరాల్లో ఫాన్స్ మునిగిపోయారు. అలాగే చాలా మంది సినీ ప్రముఖులు కూడా చరణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం  జరిగింది. ఇక ఈ నేపథ్యంలో తన లాస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ పై ఒక సర్ప్రైజింగ్ ట్రీట్ కి ఇపుడు టైం లాక్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఓటిటి సహా శాటిలైట్ హక్కులు జీ సంస్థ సొంతం చేసుకుంది.

మరి ఆల్రెడీ హిందీ వెర్షన్ జీ5లో వచ్చేసింది. ఇక ఇపుడు టీవీ ప్రీమియర్ పై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. దీనితో తెలుగు వరల్డ్టెలివిజన్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఈ ఉగాది కానుకగా జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకి ప్రసారం కానున్నట్టుగా తెలుస్తుంది.

ఆ అభిమాని మాటలకు ఫిదా అయిన తారక్‌!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలను తెరకెక్కిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆయన నటించిన ‘దేవర’ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాను అక్కడ ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ప్రమోషన్స్‌లో తారక్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఆయన కొందరు అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ ఉన్నాడు.

వారిలో ఓ జపాన్ అభిమాని చెప్పిన మాటలకు తారక్ ఫిదా అయ్యానంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమె ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత తెలుగు నేర్చుకుంటున్నట్లు తనకు చెప్పడం నిజంగా సంతోషాన్ని కలిగించిందిన.. భాషతో సంబంధం లేకుండా ఇండియన్ సినిమా హద్దులు చెరిపేస్తుంది.. ఇలాంటి సినిమాలు అభిమానులను ఏదైనా నేర్చుకునేందుకు ప్రేరేపించడం తనకు అమితమైన ఆనందాన్ని కలిగించిందంటూ తారక్ పోస్ట్ చేశాడు.

ఇలా ఓ జపాన్ అభిమాని చెప్పిన మాటలకు తారక్ ఫిదా కావడం.. ఇదే విషయాన్ని తన అభిమానులతో పంచుకోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్-2’, ‘ఎన్టీఆర్-నీల్’ చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీరధీర శూర ఎప్పుడంటే!

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది. అయితే, మార్చి 27 ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది. కొన్ని సమస్యలు తలెత్తడంతో ఈ సినిమా రిలీజ్ లేట్ అయ్యిందని మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో మరి ఈ సినిమా నేడు రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్ర రిలీజ్‌కు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోయాయని.. నేటి సాయంత్రం నుంచి ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు.

దీంతో విక్రమ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

రవితేజ మూవీ ఆ క్రేజీ జానర్లో!

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి మోస్ట్ లవబుల్ హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. అయితే రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మాస్ జాతర”. అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకుల్లో  గట్టి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఇపుడు కుదిరింది.

ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే ఇపుడు మాస్ ట్రీట్ తో అలరిస్తే నెక్స్ట్ టైం రవితేజతో ఒక సోషియో ఫాంటసీ జానర్లో సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా నిర్మాత నాగవంశీ రివీల్ చేశారు. దీనితో మాస్ మహారాజ్ నుంచి ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ ని చూడనున్నామని చెప్పవచ్చు. ఇక మాస్ జాతర రిలీజ్ ని మే 9 విడుదలకి ముహుర్తం పెట్టారు. కానీ ఇది కొంచెం లేట్‌ అవుతుందని టాక్.